Thursday, May 16, 2024

సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క

తప్పక చదవండి

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ) : రవీంద్రభారతిలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క ని మెట్టమొదటి సారీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువ తో సత్కరించి పుష్ప గుచ్చం తో శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మాజీ రాజ్యసభ సభ్యులు ,
మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి .హన్మంతరావు ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన
తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పార్లమెంటులో అట్టాహాసంగా ప్రవేశపెట్టిన మహిళల బిల్లులో ఓబీసి మహిళలకు మొండి చేయి చూపిందని దాన్ని తక్షణమే అమలు జరిగే విధంగా చూడాలని అమలు జరుగుతున్న రిజర్వేషన్ లో బీసీలకు రిజర్వేషన్ తో కూడిన అమలు చేయాలని సీతక్క డిమాండ్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు