హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ) : రవీంద్రభారతిలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క ని మెట్టమొదటి సారీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువ తో సత్కరించి పుష్ప గుచ్చం తో శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మాజీ రాజ్యసభ...
షబ్బీర్ అలీ, సీతక్కతో కలిసి ఆసుపత్రికి రేవంత్
వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలి
మంచి పాలన కోసం కేసీఆర్ సూచనలు అవసరం
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. బాత్రూమ్లో...
మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ!
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. మంత్రుల శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే కేబినెట్ లో మరో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. కొత్త మంత్రులకు శాఖలు, మరో ఆరుగురు మంత్రుల వివరాలపై పూర్తి స్పష్టత తీసుకుని తిరిగి రాత్రి మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్. డిసెంబర్...
ఇద్దరికే ఛాన్సం అంటున్న కాంగ్రెస్ నేతలు
వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఇద్దరు మహిళలు ముందు వరసలో ఉన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇద్దరికీ మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్టీ మహిళ, అలాగే రేవంత్కు...
తెలంగాణలోని ములుగు నియోజవవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆదర్శవంతంగా సేవ చేస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని పలువురు అభిప్రాయపడుతుంటారు.
ఆమె రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం...
మిడతల దండులా వాలిపోతున్నారు..
ప్రశ్నించే గొంతును చట్టసభలోకి రాకుండా ప్రయత్నం..
నన్ను టార్గెట్ చేస్తున్నారు.. ప్రజలే నన్ను గెలిపిస్తారు..
సంచలన వ్యాఖ్యలు చేసిన ములుగు మ్మెల్యే సీతక్క..
ములుగు : నన్ను ఓడిస్తామని డబ్బు సంచులతో దిగుతున్నారని అంటూ ములుగ ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రజాసేవకు, డబ్బు సంచులకు మధ్య యుద్ధం మొదలైందన్నారు....
సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై స్పందించి, విద్యార్దులకు అండగా నిలవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్కను కలిసి విన్నవించినట్లు టి.పి.సి.సి ఎలక్షన్ కమీషన్ కో- ఆర్డినేషన్ కమిటి సభ్యులు, న్యాయవాది నాగులూరి క్రిష్ణ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓయూ లా కళాశాల విద్యార్ది నాయకుడితో, సీతక్కను ఆమె నివాసంలో...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...