Friday, May 3, 2024

అంబర్ పేట్ నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

తప్పక చదవండి
  • వేడుకల్లో పాల్గొన్న శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. సుదర్శన్..

హైదరాబాద్ : 77వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. సుదర్శన్ జాతీయ పతాకాలుష్కరణ చేశారు.. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్రం అని.. యువత సద్వినియోగం చేసుకొని సన్మార్గంలో నడవాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో దేవి స్కూల్ పిల్లలు, టీచర్స్, స్కూల్ యాజమాన్యం మొదలగు వారు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు