Saturday, July 27, 2024

indipendence day celebrations

ఉత్తమ పనితీరు కనపర్చినందుకు అభినందనలు..

బస్తీ దవాఖానాలో సేవలనందించిన ఎస్. శ్యామలకు ప్రశంశలు.. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అభినందన కార్యక్రమం..హైదరాబాద్ : ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని బస్తీ దవాఖానలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఎస్ శ్యామల నుజిల్లా కలెక్టర్, డీ.ఎం.హెచ్.ఓ. పుట్ల శ్రీనివాస్‌ లు అవార్డును అందజేసి ప్రశంసాపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో...

క్రైస్తవ జన సమితి ఆధ్వర్యంలో 77వస్వాతంత్ర దినోత్సవ వేడుక

హైదరాబాద్ : నల్గొండ జిల్లా, చందంపేట మండలం, గాగిల్లాపూర్ గ్రామంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను క్రైస్తవ జన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ముఖ్యఅతిథిగా సి.జే.ఎస్. అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను గుర్తు చేశారు.. దేశంలోని ప్రతి...

అంబర్ పేట్ నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

వేడుకల్లో పాల్గొన్న శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. సుదర్శన్.. హైదరాబాద్ : 77వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. సుదర్శన్ జాతీయ పతాకాలుష్కరణ చేశారు.. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్రం అని.....

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అలరించిన అలంకృత శకటాలు..

ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు.. విజయవాడ : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 13 అలంకృత శకటాలు తమ తమ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -