Tuesday, May 7, 2024

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి..

తప్పక చదవండి
  • 52 మంది మృతి..
  • పేలుడుపై ఎలాంటి సమాచారం తెలపని ఉగ్రసంస్థ..

బలూచిస్తాన్‌ : పాకిస్తాన్‌ లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌ లో బాంబు పేలుడు సంభవించింది. మహ్మద్‌ ప్రవక్త జయంతి సందర్భంగా స్థానికులు మసీదులో ప్రార్థనలు చేస్తుండగా.. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 52 మంది మరణించగా.. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. పేలుడుపై ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటన చేయలేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు