Saturday, May 18, 2024

బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

తప్పక చదవండి

హైదరాబాద్ : చందంపేట మండలం కంబాలపల్లి (ఏలేశ్వరం – 30 కుటుంబాలు, ఇద్దమ్మ గడ్డ- 30 కుటుంబాలు, నిడిగాల్లు – 30 కుటుంబాలు) గ్రామానికి చెందిన యువకులు, కార్యకర్తలు సుమారుగా 90 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేనావత్ బాలు నాయక్ గారి సమక్షంలో చందంపేట మండల రథసారథి, పిసిసి మెంబర్, పీఏసిఎస్ ఛైర్మన్ జాలే నరసింహ రెడ్డి ఆధ్వర్యలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో చందంపేట జెడ్పీటీసీ నేనావత్ బుజ్జీ – లచ్చిరామ్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు జర్పుల బద్య నాయక్, బీసీ సెల్ మండల అధ్యక్షులు వెంకన్న, మండల పార్టీ సీనియర్ నాయకులు యీ ఎం.డి కరిముధిన్, మధుసుందన్ రెడ్డి, సత్తి రెడ్డి, యంకులు, మిండి పుల్లయ్య, ఆఫ్రోజ్ చౌస్, యువజన కాంగ్రెస్ నాయకులు సాయి రాథోడ్, సుభాష్ నాయక్, కేశ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు