Saturday, May 18, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఎటుపోతుంది సమాజం.. 9 ఏళ్లుగా లేని
లోపాలు కొత్త ప్రభుత్వం రాగానే
కనబడుతున్నాయి.. ఎందుకు ప్రజలు ఇలా
మారరో అర్థం కాదు.. ముఖ్యమంత్రి అయి
3రోజులు కాలే 3గంటల కరెంటు ఇస్తాడు
అంటున్నారు.. 9ఏండ్లు దొరల బందిలో
దోచుక తిన్నారు కదా.. ఇపుడు మంచైనా
చెడుగానే కనిపిస్తుంది.. ఎందుకంటే
దోచుకున్న సొమ్ములో మీ పాత్ర ఉంది కనుక..
50ఏండ్ల నుండి కనిపించని అభివృద్ధి ఈ
9ఏండ్లలో కనిపించిందంట.. దోచుకోవడం
అభివృద్ధి అయితే ఆంధ్రప్రదేశ్‌ నమ్ముకునే వాళ్లు,
తెలంగాణ ఇచ్చే వాళ్లు కాదు.. 5 ఏండ్లు
అవకాశం ఇద్దాం.. అభివృద్ధి చేయకపోతే గద్దె
దించుదాం..

  • వికారాబాద్‌ శేఖర్‌
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు