Friday, May 17, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

తెలంగాణలో దొరల పాలనకు ప్రజలు
చేయితో సమాధానం చెప్పారు..
ఇపుడు వచ్చింది ప్రజా పాలన..
ప్రజలకోసం నిరంతరం కృషి చేసే
నాయకులు కావాలి.. ఇపుడు వచ్చిన
ప్రభుత్వం నియంతలది కాదు,
ప్రజలది.. నియంతలకు, దొంగలకు, దొరలకు
బుద్దిచెప్పి తెలంగాణ ప్రజలు
ఒకటైయ్యారు.. ఇపుడు ఎలా పాలిస్తారో
చూడాలి.. దొరలపై దృష్టి పెట్టి ప్రజలపై
శ్రద్ధ పెట్టి పాలన కొనసాగిస్తే..
దోచుకుంది దొరుకుతుంది..
ప్రజల పాలన బాగుంటుంది…

  • వికారాబాద్‌ శేఖర్‌
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు