తుది ఫలితాలు అక్టోబర్ నెలలో..హైదరాబాద్ : గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రిలిమినరీ ‘కీ’ విడుదల చేసిన కమిషన్.. తుది ఫలితాలను వెల్లడించే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. జూలై 1న పరీక్ష నిర్వహించగా.. 7,62,872 మంది అభ్యర్థులు...
టి.ఎస్.పీ.ఎస్.సి. వెబ్ సైట్ లో అందుబాటులో..
ఒక ప్రకటనలో తెలియజేసిన అధికారులు..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి మే 8, 9, 21, 22 తేదీల్లో సీబీఆర్టీ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సెప్టెంబరు 20న టీఎస్పీఎస్సీ ప్రకటించింది....
పరీక్షా కేంద్రాలన్నీ పాఠశాలల్లోనే ఏర్పాటు
విద్యార్థులకు 2 రోజులపాటు సెలవులు..!
ఈ పరీక్షలకు 5లక్షల 51 వేల 943 మంది అభ్యర్థులు దరఖాస్తుహైదరాబాద్ : తెలంగాణలో విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తూనే ఉన్నాయి. ఇటీవల వర్షాలు మొదలు వివిధ కారణాలతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. తాజాగా మరోసారి సెలవుల అంశం తెరమీదకు వచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్...
ఈనెల 11 నుంచి 14 కు వాయిదావేసి టి.ఎస్.పీ.ఎస్.సి.
హాల్ టికెట్స్ వారం ముందే డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
అభ్యర్థులు గమనించాలన్న అధికారులు..
హైదరాబాద్ :తెలంగాణ ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్ష వాయిదా పదింది. ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్లు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో ప్రకటించింది....
గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ల పోస్టులకు రాత పరీక్షలు..
సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం..వచ్చేనెల 3 వరకు..
భారీ సంఖ్యలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి సన్నాహాలు..
హైదరాబాద్ :రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియలు వడివడిగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగాలకు ఆన్లైన్ రాత పరీక్షలు నిర్వహించిన టీఎస్పీఎస్సీ వచ్చేవారంలో మరో కీలక పరీక్షను నిర్వహించేందుకు...
మొత్తం 99 కి చేరిన అరెస్ట్ అయిన వారి సంఖ్య..
నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు అరెస్టుల పర్వం..
మాజీ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ..
హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో అరెస్ట్ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ మరో...
హైదరాబాద్ : టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ప్రాథమిక కీపై రేపట్నుంచి ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. పరీక్ష రెస్పాన్స్ షీట్లు వచ్చే నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్పీఎస్సీ...
మొత్తం 67 పరీక్ష కేంద్రాలు 18,120 మంది అభ్యర్థులు
పరీక్ష రాసే అభ్యర్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
గ్రూప్-4 హెల్ప్ లైన్ నెంబర్ 7995061192
వికారాబాద్ : గ్రూప్ -4 పరీక్షను పకడ్బందీగా నిర్వహిం చేందుకు అన్ని చర్యలు చేపట్టా మని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు....
మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశం..
ఓఎంఆర్ షీట్ పై హాల్ టికెట్ నంబర్, ఫోటో ఎందుకు లేవని ప్రశ్న..
అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని ఆరా..
కీలకమైన అంశాలను విష్మరించడం గర్హనీయమన్న హై కోర్టు..
హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. అభ్యర్థుల...
నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్
ఈ కేసులో ఇప్పటి వరకు రూ.1.63 కోట్ల ట్రాన్సాక్షన్స్.. !
నిందితుల ఖాతా వివరాలు, చేతులు మారిన నగదు వివరాలు స్వాధీనం..
చార్జి షీట్లో పూర్తి వివరాలు వెల్లడించిన సిట్..
హైదరాబాద్, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...