పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆతృతగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్-4 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలు మెరిట్ జాబితాను వెలువరించేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధమైంది. ఈ ఏడాది జులై 1న రాతపరీక్ష నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా 7.6 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. దీనికి...
గ్రూప్-1 ప్రిలిమ్స్ పై వివరణ ఇచ్చిన టీఎస్పీఎస్సీ
ఎలాంటి అవకతవకలు జరుగలేదు..
లక్షలమంది పరీక్ష రాశారు పొరబాట్లు సహజమే : టీఎస్పీఎస్సీ
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ వెలువరించిన తీర్పు సబబేనని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం స్పష్టం చేసిన...
తుది ఫలితాలు అక్టోబర్ నెలలో..హైదరాబాద్ : గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రిలిమినరీ ‘కీ’ విడుదల చేసిన కమిషన్.. తుది ఫలితాలను వెల్లడించే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. జూలై 1న పరీక్ష నిర్వహించగా.. 7,62,872 మంది అభ్యర్థులు...
టి.ఎస్.పీ.ఎస్.సి. వెబ్ సైట్ లో అందుబాటులో..
ఒక ప్రకటనలో తెలియజేసిన అధికారులు..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి మే 8, 9, 21, 22 తేదీల్లో సీబీఆర్టీ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సెప్టెంబరు 20న టీఎస్పీఎస్సీ ప్రకటించింది....
పరీక్షా కేంద్రాలన్నీ పాఠశాలల్లోనే ఏర్పాటు
విద్యార్థులకు 2 రోజులపాటు సెలవులు..!
ఈ పరీక్షలకు 5లక్షల 51 వేల 943 మంది అభ్యర్థులు దరఖాస్తుహైదరాబాద్ : తెలంగాణలో విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తూనే ఉన్నాయి. ఇటీవల వర్షాలు మొదలు వివిధ కారణాలతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. తాజాగా మరోసారి సెలవుల అంశం తెరమీదకు వచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్...
ఈనెల 11 నుంచి 14 కు వాయిదావేసి టి.ఎస్.పీ.ఎస్.సి.
హాల్ టికెట్స్ వారం ముందే డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
అభ్యర్థులు గమనించాలన్న అధికారులు..
హైదరాబాద్ :తెలంగాణ ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్ష వాయిదా పదింది. ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్లు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో ప్రకటించింది....
గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ల పోస్టులకు రాత పరీక్షలు..
సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం..వచ్చేనెల 3 వరకు..
భారీ సంఖ్యలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి సన్నాహాలు..
హైదరాబాద్ :రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియలు వడివడిగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగాలకు ఆన్లైన్ రాత పరీక్షలు నిర్వహించిన టీఎస్పీఎస్సీ వచ్చేవారంలో మరో కీలక పరీక్షను నిర్వహించేందుకు...
మొత్తం 99 కి చేరిన అరెస్ట్ అయిన వారి సంఖ్య..
నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు అరెస్టుల పర్వం..
మాజీ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ..
హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో అరెస్ట్ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ మరో...
హైదరాబాద్ : టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ప్రాథమిక కీపై రేపట్నుంచి ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. పరీక్ష రెస్పాన్స్ షీట్లు వచ్చే నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్పీఎస్సీ...
మొత్తం 67 పరీక్ష కేంద్రాలు 18,120 మంది అభ్యర్థులు
పరీక్ష రాసే అభ్యర్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
గ్రూప్-4 హెల్ప్ లైన్ నెంబర్ 7995061192
వికారాబాద్ : గ్రూప్ -4 పరీక్షను పకడ్బందీగా నిర్వహిం చేందుకు అన్ని చర్యలు చేపట్టా మని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు....