మాజీ డిజిపి మహేందర్ రెడ్డి టిఎస్ఎస్పి చైర్మన్గా నియామకం
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియమాకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు ఈ పదవిలో జనార్థన్ రెడ్డి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తన పదవికి రాజీనామా చేశారు. జనార్థన్ రెడ్డి హయాంలోనే...
టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల నియామకంపై ఫోకస్
పటిష్టంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థ
నిబద్దత కలిగిన అధికారిని ఛైర్మన్గా నియమించే ఛాన్స్
కసరత్తు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లీకులే లీకులు
ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్ : ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక...
టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలు
ఆమోదించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్
కొత్త సభ్యుల నియామకానికి లైన్ క్లియర్
త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే అవకాశం
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక కొన్ని రోజులకు ఛైర్మన్ పదవికి...
ఏది చేసిన పారదర్శకంగా తప్పులు జరుగకుండా చూస్తాం
మా ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగదు
యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ కు వందేళ్ల చరిత్ర ఉంది..
యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోంది ,అవినీతి మరక అంటలేదు
అందుకే ఆ పద్దతులను రాష్ట్రంలో అమలు చేయాలనీ చూస్తున్నాం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ :- యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, ఇంతవరకు...
యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ రూపకల్పన
ఏది చేసిన పారదర్శకంగా తప్పులు జరుగకుండా చూస్తాం
మా ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగదు
యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్కు వందేళ్ల చరిత్ర ఉంది..
యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోంది, అవినీతి మరక అంటలేదు
అందుకే ఆ పద్దతులను రాష్ట్రంలో అమలు చేయాలనీ చూస్తున్నాం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని,...
యూపిపిఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో భేటీ
న్యూఢిల్లీ : ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు బిజీగా పర్యటన కొనసాగుతోంది. యూపీఎస్ సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. రేవంత్ తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి , మరో ఇద్దరు ఐఏఎస్లు ఉన్నారు. యూపిపిఎస్సీ పనితీరు...
బాధ్యతలు చేపట్టేందుకు జంకుతోన్న అధికారులు
చైర్మన్ జనార్ధన్ రెడ్డితో సహా ముగ్గురు సభ్యులు రాజీనామా
మరో ఇద్దరు సభ్యులు మాత్రం రాజీనామా చేయలేదు
గవర్నర్ వద్దే పెండింగ్ లోనే రాజీనామాలు
రాజీనామాలు ఆమోదం పొందితేనే కొత్త బోర్డుకు అవకాశం
ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన టీఎస్పీఎస్సీ వ్యవహారం
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పలు పోస్టింగ్లు, బదీలీలతో మార్పులు చకాచకా...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, తదుపరి పరిణామాలపై సమీక్ష
జనార్థన్ రెడ్డి రాజీనామాను పరిశీలనలో పెట్టిన గవర్నర్
టెన్త్, ఇంటర్ పరీక్షలపై సంబంధిత అధికారులతో ఆరా..
రెండో రోజు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సీఎం నిర్ణయంపై ఉద్యోగుల్లో ఉత్కంఠ
టీఎస్పీఎస్సీలో సభ్యుల వరుస రాజీనామాలు
తెలంగాణలో కొత్త సర్కారు ఏర్పాటైన వేళ.. రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో...
పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆతృతగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్-4 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలు మెరిట్ జాబితాను వెలువరించేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధమైంది. ఈ ఏడాది జులై 1న రాతపరీక్ష నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా 7.6 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. దీనికి...
గ్రూప్-1 ప్రిలిమ్స్ పై వివరణ ఇచ్చిన టీఎస్పీఎస్సీ
ఎలాంటి అవకతవకలు జరుగలేదు..
లక్షలమంది పరీక్ష రాశారు పొరబాట్లు సహజమే : టీఎస్పీఎస్సీ
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ వెలువరించిన తీర్పు సబబేనని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం స్పష్టం చేసిన...