Wednesday, May 22, 2024

Telangana

ఇది పేరుకే ప్రజలస్వామ్యం..

ప్రజాస్వామ్యం ఇది పేరుకే ప్రజలస్వామ్యం..ఎవరు వచ్చిన పీకేది ఏమి లేదు..మధ్యతరగతి కుటుంబాల్లోమార్పు తెచ్చిందేమి లేదు..పాలకులు ఎవరు వచ్చినాలేనోడు లేనట్టే ఉంటున్నాడు..ఉన్నోడు ఇంకా బలిసిపోతూనే ఉన్నాడు..ఇది ప్రజాస్వామ్యం కాదు..అవినీతిపరుల దోపిడీ రాజ్యం..అవినీతి పరులను అంతమొందించేసమయం దగ్గర పడుతుంది..ఓ ఓటరన్న మేలుకో అవినీతినిఅంతమొందించి నీ ఓటుతో బుద్ది చెప్పు.. ప్రవీణ్‌ గౌడ్‌ రామస్వామి

మాఫియా కింగ్‌ కేసీఆర్‌..

జంట నగరాల విధ్వంసానికి కుట్ర చేస్తున్నాడు.. భారీ భూ కుంభకోణానికి తెరతీశాడు.. జీఓ 111 రద్దు చేయడం జంట నగరాలపై బాంబువెయ్యడమే.. విలేఖరుల సమావేశంలో విరుచుకుపడ్డ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : కేసీఆర్‌ మాఫియా వ్యవవస్థను ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. ధనదాహం కోసమే 111 జీవో రద్దు చేసి..జంట నగరాలపై బాంబు వేశాడని ఘాటైన...

తెలంగాణ ఐసెట్‌ హాల్‌ టికెట్స్‌ విడుదల

మే 26, 27 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12-30 గం. వరకు పరీక్ష.. ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలు ఈ పరీక్ష ద్వారా కల్పిస్తారు.. హైదరాబాద్‌ :తెలంగాణ ఐసెట్‌ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ మే 22న టి.ఎస్‌. ఐసెట్‌ 2023 హాల్‌టికెట్లను విడుదల చేసింది. తెలంగాణ...

కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే..

ఏం సాధించారని కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాలు…? ప్రజల్లో పేరున్న వారికే టికెట్లు.. సర్వే నివేదికలను ఆధారం చేసుకునే టిక్కెట్స్‌ ఇస్తాం.. తెలంగాణాలో బీజేపీయే బీ.ఆర్‌.ఎస్‌. కు పోటీ.. నాయకులు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉండాలి.. కాంగ్రెస్‌లో ఉన్న ఎమ్మెల్యే దిక్కులు చూస్తున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుబండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌ లో ఘనంగా ప్రారంభమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌ : నిత్యం...

పూజా కార్య‌క్ర‌మాలతో పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌యా రెడ్డి హీరో హీరోయిన్లుగా ప్రారంభ‌మైన ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరి ‘డియర్ ఉమ‌’

సుమ చిత్ర ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌యా రెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘డియర్ ఉమ‌’. సాయి రాజేష్ మ‌హాదేవ్ ద‌ర్శ‌క‌త్వంలో సుమ‌యా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రారంబోత్స‌వ వేడుక‌లు అన్న‌పూర్ణ స్టూడియోలో ఘ‌నంగా జ‌రిగాయి. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్ పూజా కార్య‌క్ర‌మాల‌ను...

మరోసారి తెలంగాణ పర్యటనకు ప్రియాంకగాంధీ..

మెదక్ జిల్లాలో బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం జూన్ లేదా జులై నెలలో సభకు ప్లాన్ న్యూ ఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీ నాయకుల్లో ఫుల్ జోష్ తీసుకువచ్చింది. ఓటమి తర్వాత ఓటమి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ శ్రేణులకు ఈ విజయం ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాల...

రేవంత్ రెడ్డి పోస్టర్ పై పేడ కొట్టిన గొల్ల కురుమలు, యాదవులు

ఇటీవల తలసానిపై తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గొల్ల కురుమ, యాదవ సోదరులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ...

మా వ్యూహం మాకుంది..

నోట్ల రద్దు అంశంపై ఆసక్తిర వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి.. అవినీతిపరులే రూ.2 వేల నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నారు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ మా చేతుల్లో లేదు.. ఆధారాలున్నాయి కాబట్టే మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.. ఫ్లెక్సీలు పెట్టించుకున్నంత మాత్రాన కేసీఆర్ దేశానికి నేత కాలేరు : కిషన్ రెడ్డి.. హైదరాబాద్ : రూ.2...

జీఓ నెం.111.. కళ్ళు చెదిరే స్కాం..

పేరుకే రియల్ ఎస్టేట్ దందా లక్షల కోట్ల దందాకు తెరలేపిన కల్వకుంట్ల కుటుంబం.. బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు… కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి.. ఆ స్థలంలో పేదలకు ఇండ్లు కట్టివ్వాలి, లేనిపక్షంలో తీవ్ర ఎత్తున ఉద్యమిస్తాం.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేయాలని ఒప్పొందం చేసుకున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర...

ధరణి ఆపరేటర్ల చేతివాటం..

కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తెలియకుండా పట్టా మార్పిడి చేస్తున్న దారుణం.. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధరణి కంప్యూటర్ ఆపరేటర్లదే హవా.. ఎమ్మార్వో రిజెక్ట్ చేసిన ఫైలు కలెక్టర్ కు తెలియకుండా పట్టా మార్పిడి చేసిన కంప్యూటర్ ఆపరేటర్లు ఎమ్మార్వో మహేందర్ రెడ్డి, ధరణి ఆపరేటర్ రమేష్ ల తెగింపు.. నల్లగొండ జిల్లాలో రైతుల భూములు పదిలమేనా అన్న అనుమానం.. ధరణి...
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -