Monday, April 29, 2024

team india

రికార్డుల మోత మోగించిన కోహ్లీ..

కొలంబో : త‌న‌కు ఎంతో అచ్చొచ్చిన కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో విరాట్ విశ్వ‌రూపం చూపించాడు. వ‌రుస‌గా నాలుగో శ‌తకం బాదాడు. ఇంత‌కు ముందు ఇక్క‌డ కోహ్లీ 122 నాటౌట్, 110 నాటౌట్‌, 131 రన్స్ సాధించాడు. రెండో క్రికెట‌ర్‌గా కోహ్లీ :పాక్‌పై శ‌త‌కంతో విరాట్ కోహ్లీ మ‌రో ఫీట్ సాధించాడు. ఆసియా క‌ప్‌లో నాలుగో శ‌త‌కం...

మొదటసారి స్పందించిన శిఖర్ ధావన్

వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ ఎంపిక టీమ్‌కు అభినందనలు తెలిపిన గబ్బర్వన్డే వరల్డ్ కప్ జట్టు ప్రకటన తర్వాత టీమిండియా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ తొలిసారి స్పందించాడు. జట్టులో చోటు కల్పించకుండా ధావన్‌కు అన్యాయం చేశారని అతడి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత తరుణంలో తన మంచి మనసు చాటుకున్నాడు గబ్బర్....

ఏ స్థానంలో నైనా ఆడేందుకు ప్లేయర్స్ సిద్ధంగా ఉండాలి..

సంచలన వ్యాఖ్యలు చేసిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ..న్యూ ఢిల్లీ :త్వరలో ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా నంబర్ 4లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే అంశంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని ఆటగాళ్లంతా తాను పలానా స్థానంలో బ్యాటింగ్ చేస్తానని ఎవరు అనుకోకూడదని,...

టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌గా బుమ్రా..

పుష్కర కాలం తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ జరగనుంది .. టీమ్‌ఇండియా ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. మెగాటోర్నీకి ముందు ఆసియాకప్‌ జరుగనుండగా.. దీని కోసం ఢిల్లీలో సెలెక్షన్‌ కమిటీ సమావేశం కాబోతున్నది. అజిత్‌ అగార్కర్‌ నేతృతవలోని కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది. దీనికి భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు హెడ్‌...

టీమిండియా – ఐర్లాండ్ మ్యాచ్ కు వర్షం కారణంగా అంతరాయం

డబ్లిన్ లో తొలి టీ20 టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసిన ఐర్లాండ్ లక్ష్యఛేదనలో 6.5 ఓవర్లలో 2 వికెట్లకు 47 పరుగులు చేసిన భారత్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన క్రెయిగ్ యంగ్ తిలక్ వర్మ డకౌట్టీమిండియా, ఐర్లాండ్ జట్ల మధ్య డబ్లిన్ లో జరుగుతున్న తొలి టీ20...

18నుంచి ఐర్లాండ్‌తో టీ20 సీరిస్‌

ముంబై : టీమిండియా మరో టీ20 సిరీస్‌ సమరానికి సిద్ధం అవుతోంది. టీ20ల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిం చనున్న తొలి స్పెషలిస్ట్‌ బౌలర్‌గా బుమ్రా నిలవనున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 2`3 తేడాతో కోల్పోయిన భారత్‌.. ఈనెల 18 నుంచి ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌...

క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలే ఇందుకు ప్రధాన కారణం. అంటే ఐపీఎల్ 2024 సమయంలో భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందుకే ఈ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2009, 2014...

వరల్డ్‌ కప్‌లో మన జట్టే ఫేవరెట్‌..

అదొక్కటి చేస్తే ట్రోఫీ అందుకోవడం ఖాయం..! : కపిల్‌ దేవ్‌ స్వదేశంలో జరుగబోయే వరల్డ్‌ కప్‌లో భారత జట్టు ఫేవరెట్‌ అని మాజీ సారథి కపిల్‌ దేవ్‌అన్నాడు. అంతేకాదు ట్రోఫీని నిలబెట్టుకోవడానికి ఆటగాళ్లు ఏం చేయాలి? అనేది కూడా సూచించాడు. వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీల్లో ఒత్తిడిని జయిస్తేనే అంచనాలను అందుకుంటారని, అప్పుడే విజేతగా...

ముగిసిన మూడో రోజు ఆట..

పూర్తి ఆధిపత్యం లో భారత్ జట్టు.. పోర్ట్ ఆఫ్‌ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో భారత జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు ముందు ఏకంగా 438 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా.. వారిని ఒత్తిడిలో పడేసింది. దీనికితోడు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్,...

టెస్టుల్లో నంబ‌ర్ 1 ర్యాంక్ కోల్పోనున్న టీమిండియా..?

వెస్టిండీస్‌పై తొలి టెస్టులో భారీ విజ‌యం సాధించిన టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌ లో అగ్ర‌స్థానానికి చేరిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆ స్థానంలో భార‌త జ‌ట్టు ఉండేది కొన్ని రోజులే. ఒక‌వేళ రెండో టెస్టులోనూ గెలిచినా ఫ‌స్ట్ ర్యాంక్ కోల్పోయే అవ‌కాశం ఉంది. అదెలాగంటే..? ప్ర‌స్తుతం భార‌త్ 121 రేటింగ్స్‌తో టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -