Monday, April 29, 2024

team india

మొద‌టి రోజునే భార‌త జ‌ట్టు ఓడిపోయింది..

సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ బాస్..ప్రపంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో క‌చ్చితంగా గెలుస్తుదంనుకున్న‌ భార‌త్ చిత్త‌గా ఓడింది. టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫ‌లం కావ‌డంతో టెస్టు గ‌ద‌ను చేజార్చుకుంది. రెండోసారి ఫైన‌ల్లో టీమిండియా చ‌తికిల‌బ‌డ‌డంపై బీసీసీఐ అధ్య‌క్షుడు రోజ‌ర్ బిన్నిస్పందించాడు. భార‌త జ‌ట్టు ఫైనల్ మొద‌టి రోజునే మ్యాచ్ కోల్పోయింద‌ని బిన్ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ‘టీమిండియా...

టీం ఇండియా ఆటగాళ్లకు కొత్త జర్సీ డ్రెస్సులు..

ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ కోసం టీమిండియా ప్లేయ‌ర్లు ధ‌రించే కొత్త జెర్సీ(Test Jersey)ల‌ను రిలీజ్ చేశారు. అడిడాస్ కంపెనీతో భాగ‌స్వామ్యంలో భాగంగా ఆ కొత్త జెర్సీల‌ను డిజైన్ చేశారు. టెస్టు జెర్సీల‌ను ధ‌రించిన టీమిండియా క్రికెట‌ర్ల ఫోటోల‌ను ఇవాళ బీసీసీఐ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. ఓవ‌ల్‌లో జ‌ర‌గ‌నున్న మ్యాచ్...

ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి : ఆనంద్‌ మహీంద్రా

ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ముందు వరుసలో ఉంటారు. మహీ నాయకత్వంలో టీమిండియా ఎన్ని ఘనతలు సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంతో కూల్‌గా కనిపించే మహీ.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటాడు. ఇక, ఐపీఎల్‌లో కూడా ధోనీ కెప్టెన్సీ అద్వితీయం. చెన్నై టీమ్‌కు నాయకత్వం వహించిన...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -