అక్టోబర్ 7 వరు పొడిగిస్తూ ఆర్బిఐ ప్రకటన
న్యూ ఢిల్లీ : రూ.2,000 నోట్ల మార్పిడి విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ప్రకటన చేసింది. గడువును మరో వారం పొడిగించింది. రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్కు గడువు ఈనెల 30వ తేదీన ముగియడంతో గడువును మరింత పొడిగిస్తున్నట్టు ఆర్బీఐ శనివారంనాడు ప్రకటించింది. ఇందుకు...
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కొరడా రaళిపించింది. తాజాగా నిబంధలను బేఖాతరు చేసిన మరో నాలుగు కోఆపరేటివ్ బ్యాంకులకు షాకిచ్చింది. భారీ పెనాల్టీ విధించింది. 31 మార్చి 2022 నాటికి వ్యక్తిగత విచారణ సమయంలో అన్ని బ్యాంకుల ప్రత్యుత్తరాలు, మౌఖిక సమర్పణలను పరిశీలించిన తర్వాత, ఆర్బీఐ ఆదేశాలను పాటించలేదన్న...
ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ వెల్లడి..
న్యూ ఢిల్లీ : ఉద్యోగాల్లేని వృద్ధి ఎందుకని ప్రశ్నించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త సీ రంగరాజన్. ఉపాధి కల్పన దిశగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడి నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో నిర్వహించిన ఇక్ఫాయ్...
శుభవార్త తెలిపిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా..
రూ. 200 నుంచి రూ. 500లకు పెంపు..
పిన్ నమోదు చేయకుండానే ఆఫ్ లైన్ మోడ్ లో సేవలు..న్యూ ఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం శుభవార్త చెప్పింది. యూపీఐ లైట్ లావాదేవీల పరిమితిని పెంచాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడంతో పాటు...
సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) క్రెడిట్ కార్డు తో యూపీఐ లావాదేవీలు చేసేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అందుకోసం ప్రత్యేకంగా రూపే క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. అసలు ఈ రూపే క్రెడిట్ కార్డు ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఏయే బ్యాంకులు దీనికి సపోర్టు చేస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం.. గత...
మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 76 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చిందని ఆర్బీఐ సోమవారం వెల్లడిరచింది. అత్యధికంగా ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు చేశారని తెలిపింది. రూ.2000 కరెన్సీ నోట్లను మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు గత మే 19న ఆర్బీఐ ప్రకటించింది. రూ. 2000 కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ,...
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం ఉదయం సెన్సెక్స్ 63,140.17 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18,725 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఆ తర్వాత ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. దాంతో మార్కెట్లు పుంజుకున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచున్నట్లు ఆర్బీఐ...
బ్యాంకింగ్ ఖాతాదారుల సేవల్ని మెరుగుపర్చేందుకు రిజర్వ్బ్యాంక్ కమిటీ సోమవారం కీలకమైన సిఫార్సులు చేసింది. కేవైసీ అప్డేట్, మృతిచెందినవారి వారసుల సెటిల్మెంట్ క్లెయింలు, పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణలో వెసులుబాటు కల్పించడం వంటివి ఈ సూచనల్లో ఉన్నాయి. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థల (ఆర్ఈలు-బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు) ఖాతాదారుల సేవల ప్రమాణాల్ని సమీక్షించేందుకు ఆర్బీఐ మాజీ...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ కేలండర్ ఇయర్ నాలుగో క్వార్టర్ నుంచి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని గ్లోబల్ ఫోర్కాస్టింగ్ సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అంచనా వేస్తోంది. ఎకానమీలో చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల పర్యవసానంగానే ఆర్బీఐకి తన పాలసీ ఫోకస్ను కొంత ముందుగానే మార్చుకునే వెసులుబాటు కలుగుతుందని వెల్లడించింది....
91,110 నోట్ల గుర్తింపు..
రూ. 2000 నకిలీ నోట్లకంటే ఎక్కువ..
కీలక ప్రకటన జారీ చేసిన ఆర్.బీ.ఐ.న్యూ ఢిల్లీ, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :నకిలీ రూ.500నోట్లకు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కీలక ప్రకటన జారీ చేసింది. మార్కెట్లో చలామణీ అవుతున్న నకిలీ రూ.2వేల నోట్ల కంటే రూ.500నోట్లే ఎక్కువని...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...