Monday, April 29, 2024

rbi

వడ్డీ రేట్ల పెంపుపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ సంకేతాలు..

గత ఏడాది మే నుంచి కేవలం 9 నెలల్లో 250 బేసిస్‌ పాయింట్లు (2.50 శాతం) వడ్డీ రేట్లను పెంచిన రిజర్వ్‌బ్యాంక్‌ ఒక చిన్న బ్రేక్‌ తర్వాత మరింతగా పెంచవచ్చన్న భయాలు తిరిగి మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం దిగివస్తుందని, ఆర్థిక వ్యవస్థ వృద్ధిబాట పడుతుందంటూ ఎంతో విశ్వాసం కనపర్చిన ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ తాజాగా రేట్ల...

రూ. 1000 నోటును కేంద్రం మళ్లీ తీసుకొస్తుందా?

న్యూ ఢిల్లీ : వెయ్యి రూపాయాల నోట్ల‌ను మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న లేద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. 2వేల నోట్ల‌ను ఉప‌సంహ‌రించిన నేప‌థ్యంలో.. ఆ వ‌త్తిడిని త‌ట్టుకునేందుకు వెయ్యి రూపాయాల నోట్ల‌ను ప్ర‌వేశ‌పెడుతారా అని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ ను ప్ర‌శ్నించారు. దానికి ఆయ‌న స‌మాధానం ఇస్తూ.. రూ.1000 నోటును పున ప్ర‌వేశ‌పెట్టే...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -