Sunday, June 11, 2023

rbi

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం ఉదయం సెన్సెక్స్‌ 63,140.17 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18,725 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఆ తర్వాత ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలకు సంబంధించి ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. దాంతో మార్కెట్లు పుంజుకున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచున్నట్లు ఆర్‌బీఐ...

బ్యాంకింగ్ సేవల మెరుగు..

బ్యాంకింగ్‌ ఖాతాదారుల సేవల్ని మెరుగుపర్చేందుకు రిజర్వ్‌బ్యాంక్‌ కమిటీ సోమవారం కీలకమైన సిఫార్సులు చేసింది. కేవైసీ అప్‌డేట్‌, మృతిచెందినవారి వారసుల సెటిల్‌మెంట్‌ క్లెయింలు, పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్ల సమర్పణలో వెసులుబాటు కల్పించడం వంటివి ఈ సూచనల్లో ఉన్నాయి. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థల (ఆర్‌ఈలు-బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు) ఖాతాదారుల సేవల ప్రమాణాల్ని సమీక్షించేందుకు ఆర్బీఐ మాజీ...

ఈ సంవత్సరం నాలుగో క్వార్టర్​ నుంచి వడ్డీ రేట్లు తగ్గించనున్న ఆర్.బీ.ఐ.

రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) ఈ కేలండర్​​ ఇయర్​ నాలుగో క్వార్టర్​ నుంచి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని గ్లోబల్​ ఫోర్​కాస్టింగ్​ సంస్థ ఆక్స్​ఫర్డ్​ ఎకనమిక్స్​ అంచనా వేస్తోంది. ఎకానమీలో చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల పర్యవసానంగానే ఆర్​బీఐకి తన పాలసీ ఫోకస్​ను కొంత ముందుగానే ​ మార్చుకునే వెసులుబాటు కలుగుతుందని వెల్లడించింది....

బెంబేలేత్తిస్తున్న నకిలీ రూ. 500 నోట్లు..

91,110 నోట్ల గుర్తింపు.. రూ. 2000 నకిలీ నోట్లకంటే ఎక్కువ.. కీలక ప్రకటన జారీ చేసిన ఆర్.బీ.ఐ.న్యూ ఢిల్లీ, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :నకిలీ రూ.500నోట్లకు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కీలక ప్రకటన జారీ చేసింది. మార్కెట్లో చలామణీ అవుతున్న నకిలీ రూ.2వేల నోట్ల కంటే రూ.500నోట్లే ఎక్కువని...

వడ్డీ రేట్ల పెంపుపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ సంకేతాలు..

గత ఏడాది మే నుంచి కేవలం 9 నెలల్లో 250 బేసిస్‌ పాయింట్లు (2.50 శాతం) వడ్డీ రేట్లను పెంచిన రిజర్వ్‌బ్యాంక్‌ ఒక చిన్న బ్రేక్‌ తర్వాత మరింతగా పెంచవచ్చన్న భయాలు తిరిగి మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం దిగివస్తుందని, ఆర్థిక వ్యవస్థ వృద్ధిబాట పడుతుందంటూ ఎంతో విశ్వాసం కనపర్చిన ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ తాజాగా రేట్ల...

రూ. 1000 నోటును కేంద్రం మళ్లీ తీసుకొస్తుందా?

న్యూ ఢిల్లీ : వెయ్యి రూపాయాల నోట్ల‌ను మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న లేద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. 2వేల నోట్ల‌ను ఉప‌సంహ‌రించిన నేప‌థ్యంలో.. ఆ వ‌త్తిడిని త‌ట్టుకునేందుకు వెయ్యి రూపాయాల నోట్ల‌ను ప్ర‌వేశ‌పెడుతారా అని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ ను ప్ర‌శ్నించారు. దానికి ఆయ‌న స‌మాధానం ఇస్తూ.. రూ.1000 నోటును పున ప్ర‌వేశ‌పెట్టే...
- Advertisement -spot_img

Latest News

బీ.ఆర్.ఎస్. కటౌట్ కూలి ప్రయాణికుడికి గాయాలు..

పార్టీ కటౌట్లు కూడా కక్ష గట్టాయి.. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించేదెవరు.. అధికారుల నిర్లక్షమే ఈ నిర్వాకానికి కారణం.. హైదరాబాద్ : బీ.ఆర్.ఎస్. ప్రభుత్వమే కాదు.. చివరకు పార్టీ కటౌట్లు...
- Advertisement -spot_img