Tuesday, April 30, 2024

parliment

ఆడాళ్ళూ మీకు జోహార్లు..

చారిత్రక మహిళా బిల్‌కు లోక్‌సభలో ఆమోదం.. మద్దతు తెలిపిన 454 మంది సభ్యులు.. రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న బిల్లు.. చర్చలో దాదాపు 60 మంది ఎంపీలు పాల్గొన్నారు.. ఓటింగ్ సమయంలో ప్రధాని పార్లమెంటులోనే.. వెంటనే అమలు చేయాలని, ఓబీసీ కోటానుచేర్చాలని ప్రతిపక్షాల డిమాండ్… న్యూ ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ చట్టం బిల్లు) లోక్‌సభ ఆమోదం పొందింది. బిల్లుపై ఓటింగ్...

ఆజ్ కి బాత్..

ఓ మహిళా నువ్వు విజయం సాధించావా..?లోక్ సభలో మహిళా బిల్లు ఆమోదం పొందింది..అమలులో అనేకానేక చిక్కు ముడులు..అన్నీ తొలిగి తెరముందుకు వచ్చేనా..?ఎన్నికలకోసమే ఎవరికీ వారు సపోర్ట్ చేశారు..అది కనిపిస్తూనే ఉంది.. ముసళ్ల పండుగ ముందుంది..రిజర్వేషన్లు కాదు ముఖ్యం..వారిని గౌరవించడం ఇప్పుడు ముందున్న లక్ష్యం..మహిళను దేవతగా కాదు కనీసం మనిషిగాగుర్తించడమే మన కర్తవ్యం..ఏది ఏమైనా ఓ...

నేటినుంచి ప్రత్యేక పార్లమెంట్‌..

కొత్త పార్లమెంట్‌ ముందు జెండా ఆవిష్కరణ.. పాల్గొన్న రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌,లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా.. న్యూ ఢిల్లీ : సోమవారం నుంచి ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ఆదివారం ఉదయం నూతన పార్లమెంట్‌ భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. సోమవారం నుండి ఐదు...

కొత్తపార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు..

ఈనెల 19 న వినాయక పూజ.. జమిలి ఎన్నికల బిల్లు, ఇండియా పేరు మార్పుబిల్లులు ప్రవేశపెట్టే అవకాశం.. పార్లమెంట్ సమావేశాల అజెండా తెలపాలనిలేఖ రాసిన సోనియా గాంధీ.. తొమ్మిది అంశాలపై చర్చించాలని సూచించిన వైనం.. ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల ఏజెండాపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సోనియా గాంధీ లేవనెత్తిన అంశాలపై ఇప్పటికేచర్చించామన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. న్యూ ఢిల్లీ : జమిలి ఎన్నికల...

ఆగని నిరసన జ్వాలలు..

ఉభయసభల్లో చర్చకు విపక్షాల పట్టు మధ్యాహ్నానికి సభలు వాయిదా సభా సమయం వృధా చేస్తున్నారన్న పీయూల్‌ గోయల్‌ మణిపూర్‌ అంశంపై సోమవారం మరోసారి పార్లమెంటులో గందరగోళం నెలకొంది. మణిపూర్‌ అంశం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. దీంతో ఎగువ, దిగువ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం కూడా ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది. మణిపూర్‌ అంశంపై...

మణిపూర్ ఘటనను ఖండించిన ప్రధాని మోడీ..

ఈ సంఘటన దేశానికి సిగ్గుచేటు..పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మణిపుర్‌ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తెలిపారు. అనంతరం పార్లమెంట్‌ సమావేశాల గురించి...

మోదీ హయాంలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు రావాలి..

ఆశాభావం వ్యక్తం చేసిన దాసు సురేశ్ , అధ్యక్షులు, బీసీ రాజ్యాధికార సమితి.. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల రోడ్డు మార్గాన్ని 4 లేన్ లుగా విస్తరించడానికి, కాజిపేటలో వ్యాగన్ల ఫ్యాక్టరీలకు శంఖు స్థాపన చేసే క్రమంలో 30 సంవత్సరాల తర్వాత వరంగల్ నగరానికి భారత ప్రధాని విచ్చేయడం చారిత్రాత్మక ఘట్టమని బీసీ...

పెళ్లికాని ప్రధాని ఉండకూడదు..

ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశానికి ప్ర‌ధాని ఎవ‌రైనా.. వాళ్లు క‌చ్చితంగా భార్య‌తో ఉండాల‌ని ఆయ‌న అన్నారు. భార్య లేకుండా ప్ర‌ధాని కార్యాల‌యంలో నివాసం చేయ‌డం స‌రికాదు అని ఆయ‌న తెలిపారు. ఎట్టిప‌రిస్థితుల్లోనైనా ఈ నియ‌మాన్ని త‌ప్ప‌వ‌ద్దు అన్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల...

పార్ల‌మెంట్‌లో కుమారుడికి పాలు ఇచ్చిన‌ ఎంపీ..

ఇట‌లీ పార్ల‌మెంట్‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకున్న‌ది. ఆ దేశానికి చెందిన మ‌హిళా ఎంపీ గిల్డా స్పోర్టిల్లోత‌న కుమారుడికి పార్ల‌మెంట్ హాల్‌లోనే పాలు ఇచ్చింది. స‌భ్యులు కూర్చునే బెంచ్ వ‌ద్ద పిల్లోడిని ఎత్తుకుని చ‌నుబాలు తాగించింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల తోటి ఎంపీలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ చ‌ప్ప‌ట్లు కొట్టారు. సంప్ర‌దాయంగా పురుషుల ఆధిక్యం ఉన్న...

దేశం మరింత వెనక్కి పోతోంది : శ‌ర‌ద్ ప‌వార్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా నూత‌న‌ పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వంపై ఎన్‌సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆదివారం ఉద‌యం తాను ఈ కార్య‌క్ర‌మాన్ని చూశాన‌ని, తాను అక్క‌డికి వెళ్ల‌క‌పోవ‌డం పట్ల సంతోషంగా ఉన్నాన‌ని వ్యాఖ్యానించారు. పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో జ‌రిగింది చూసి తాను క‌ల‌త చెందాన‌ని అన్నారు....
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -