Tuesday, May 14, 2024

news

వేములవాడ బ్రిడ్జి నిర్మానానికి నిధులు మంజూరు చేయాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : వేములవాడ టెంపుల్‌కు హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలాగే వేములవాడ లో బ్రిడ్జి నిర్మానానికి 30 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. వేములవాడ చెరువు సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని హామీనిచ్చారు. త్వరలో...

కరెంట్‌ శాఖలో కరప్షన్‌

టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సబ్‌ ఇంజినీర్‌ నియామకాల్లో గోల్‌ మాల్‌..? అనర్హులకు సబ్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు..! ట్రాన్స్‌కో సబ్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌లో క్వాలిఫై కాని క్యాండిడేట్స్‌కు ఎన్పీడీసీఎల్‌ పరీక్షలో టాప్‌ ర్యాంక్స్‌ ఎస్పీడీసీఎల్‌ జేఏల్‌ఎం పేపర్‌ లీకేజీ కేసులోని నిందితుడు షేక్‌ సాజన్‌.. ఎన్పీడీసీఎల్‌ సబ్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌లో మంచి ర్యాంకు 2018లో ఎన్పీడీసీఎల్‌ 497 పోస్టులకు నోటిఫికేషన్‌.. ఇప్పటికీ 23 మందికి...

మయాంక్‌ అగర్వాల్‌కు అస్వస్థత

భారత క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ఢిల్లీకి వెళ్లే విమానంలో అస్వస్థతకు గురికాగా.. అగర్తలలోని ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీకి వెళ్లే విమానం టేకాఫ్‌ కాకముందే క్రికెటర్‌ అనారోగ్యానికి గురికావడంతో విమానాశ్రయం నుంచి ఆసుపత్రికి తరలించారు. మయాంక్‌ అగర్వాల్‌ విమానంలో కూర్చున్న తర్వాత అతని గొంతులో అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేశాడు. త్రిపుర రాజధాని అగర్తలలో సమీపంలోని ఆసుపత్రికి...

సిట్రోయెన్‌ సరికొత్త సీ3 ఎయిర్క్రాస్‌ ఆటోమేటిక్ను ప్రారంభించింది

పనితీరు- ఆధారిత వాహనాలు 205 చీవీ టార్క్ను అందిస్తోంది (అదనపు 15NM vs మాన్యువల్‌ వేరియంట్‌) పరిచయం వద్ద ప్రారంభమవుతుంది ధర 12,84,800 అదనపు లక్షణాలు చేర్చండి సిట్రోయెన్‌ కనెక్ట్‌ చేయండి 40 స్మార్ట్‌ ఫీచర్లతో సహా రిమోట్‌ ఇంజిన్‌ ప్రారంభంరిమోట్‌ Ù AC ప్రీకండిషనింగ్‌. సిట్రోయెన్‌ పరిచయం చేసింది ప్రోగ్రేస్సివ్‌ ఇన్‌- అనువర్తనం సిట్రోయెన్‌ కనెక్ట్‌ ద్వారా...

మెకానికల్‌ విభాగంలో ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించిన జెఎన్టీయూ కూకట్‌పల్లి

జెఎన్టీయూ : జెఎన్టీయూ కూకట్‌పల్లి, క్యాంపస్‌ కాలేజీలో నేడు యూనివర్సిటీ రిజిస్టార్‌ డా మంజూరు హుసేన్‌ పదవి విరమణ సందర్బంగా మెకానికల్‌ డిపార్ట్మెంట్‌లో జిబికె రావు సెమినార్‌ హల్‌లో అడ్వాన్స్‌ టెక్నాలజీ ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ అనే అంశం మీద ఒక రోజు జాతీయ సదస్సు ను కన్వీనర్‌ గా మెకానికల్‌ డిపార్ట్మెంట్‌ ప్రొఫెసర్‌...

రుషీల్‌ డెకర్‌ లిమిటెడ్‌ క్యూ3ఎఫ్వై24కోసం బలమైన ఆదాయాలను నివేదించింది

ఎండిఎఫ్‌లో 120% కెపాసిటీ యుటిలైజేషన్‌, ఈబిఐటిడిఏ సర్జ్‌లు 16%, పిఎటి రికార్డ్స్‌ 11% వృద్ధి సాధించింది హైదరాబాద్‌ : స్థిరమైన ఎం.డి.ఎఫ్‌ లామినేట్‌ల యొక్క ప్రముఖ సరఫరాదారులలో ఒకటైన రుషీల్‌ డెకర్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఇ: 533470. ఎన్‌ఎస్‌ఈ: రుషిల్‌), డిసెంబర్‌ 31, 2023తో ముగిసిన త్రైమాసికానికి ఆడిట్‌ చేయని ఆర్థిక ఫలితాలను ప్రక టించింది. కంపెనీ...

నేటి రాజకీయాల్లో యువత అడుగులు

ఇప్పుడు భారతదేశంలోని అందరి దృష్టి నేటి యువతపైనే. ఆశలు కూడా యువతపైనే. దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే చాలా వరకు ఉంది. ప్రస్తుతం భారతీయ సమాజంలోని విద్యావేత్తలు, మేధావులు, ధనవంతులు ఉన్న ప్రతి ఒక్కరూ పాలకవర్గం నాయకత్వంలో యువకులు పని చేయాల్సిందే. మనది గొప్ప ప్రజాస్వామిక దేశం. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద దృఢ...

జీవో 140 రద్దు

హెటిరో అధినేత, ఎంపీ పార్థసారథికి విలువైన భూములు సాయిసింధు, క్యాన్సర్‌ ఆస్పత్రుల భూమి లీజు రద్దు హైటెక్‌ సిటీ సమీపంలో చౌకంగా 15 ఎకరాలు గత ప్రభుత్వ కేటాయింపులను రద్దు చేసిన సర్కార్‌ గత హైకోర్టు సూచనల మేరకు నిర్ణయం హైదరాబాద్‌ : హెటిరో అధినేత, బీఆర్‌ఎస్‌ ఎంపి పార్థసారథిరెడ్డికి సంబంధించిన సంస్థలకు కేటాయించిన భూములపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సంచలన...

ప్రతి అంశంపై..చర్చకు సిద్ధం..

సభ సజావుగా సాగాలని కోరుకుంటున్న ప్రభుత్వం నేటినుంచి పార్లమెంట్‌ మధ్యంతర బడ్జెట్‌ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఫిబ్రవరి1న ఆర్థికమంత్రి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2024-25 ఏడాదికి జూన్‌లో పూర్తి స్థాయి పద్దులు 146 మంది ఎంపీల సస్పెన్షన్‌ ఎత్తివేత..? పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొత్త భవనంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది...

15 మందికి ఉరిశిక్ష..

బీజేపీ నేత రంజిత్‌ శ్రీనివాసన్‌ దారుణ హత్య తల్లి, భార్య, పిల్లల ముందే హత్యచేసిన పీఎఫ్‌ఐ సభ్యులు డిసెంబరు 19, 2021లో చోటుచేసుకున్న ఘటన నిషేధిత పీఎఫ్‌ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలకు ఉరిశిక్ష తీర్పు వెలువరించిన కేరళ జిల్లా కోర్టు కేరళకు చెందిన బీజేపీ ఓబీసీ విభాగం నేత రంజిత్‌ శ్రీనివాసన్‌ హత్య కేసులో నిషేధిత ఇస్లామిస్ట్‌ సంస్థ పాప్యులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -