మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కంటోన్మెంట్ : కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంఛార్జ్ గా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం మాజీ...
అవేదన చెందుతున్న ఆ గ్రామాల ప్రజలు..
యాచారం మండలంలో పర్యటించిన కోదండ రామ్
ఇబ్రహీంపట్నం : యాచారం మండలంలోని నజ్దిక్ సింగారం రెవిన్యూ పరిధిలో 2500 ఎకరాల విస్తీర్ణం గల దేవాలయ భూములపై నాలుగు తరాల నుంచి సాగులో ఉన్న కురుమిద్ద, తాటిపర్తి, సింగారం రైతులు భూముల పైన ఉండే వివాదాల పరిష్కారం దిశగా పరిశీలించడానికి తెలంగాణ...
ఏ పార్టీ మన పోరాటాన్ని గుర్తించి టిక్కెట్ ఇస్తామని ఆహ్వానించినా ప్రజలే అధిష్టానంగా, ప్రజల సమస్యలే ఎజెండాగా ముందుకు పోతున్న తాను ప్రజలు అందరితో చర్చించి వారి అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సబ్బండ వర్గాల ప్రజల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా ఎన్నికల బరిలో నిలబడి కొట్లాడాలని నిర్ణయించుకున్నానని ఎన్ఎంఆర్...
కాంగ్రెస్, బీజేపీల సీఎం అభ్యర్థులు ఎవరో చెప్పగలరా..?
పొన్నాల బీఆర్ఎస్లోకి వస్తానంటే వారి ఇంటికి వెళతా
మీడియా చిట్చాట్లో కేటీఆర్
హైదరాబాద్ : బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ చిట్ చాట్ లో అన్నారు. కాంగ్రెస్, బీజేపి పార్టీల సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు. తాజాగా కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య...
తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్దం అయ్యింది. తిరుమల ఇందుకు ముస్తాబయ్యింది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత వెల్లివిరయనుంది. ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడిలోని అన్ని...
వాటిని గుర్తించగలిగితే అద్భుత విజయాలు
సెంట్రల్ వర్సిటీ 23వ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళి సై
హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన 23వ స్నాతకోత్సవానికి తెలంగాణ గవర్నర్ తమిళసై హాజరయ్యారు. వర్సిటీ నుంచి పట్టా పొందిన విద్యార్థులందికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరిలో అపారమైన నైపుణ్యాలు దాగి ఉంటాయని.. వాటిని గుర్తించగలిగితే అద్భుత విజయాలు...
న్యూఢిల్లీ : ఇజ్రాయిల్పై హమాస్ ఉగ్రవాదుల దాడి, తర్వాత గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక దళం విరుచుకుపడుతుంది. ఇదిలా ప్రపంచంలో పలు దేశాలు రెండుగా చీలిపోయాయి. కొందరు భారత్, అమెరికా, యూరప్ లోని పలు దేశాలు ఇజ్రాయిల్ కి మద్దతు తెలుపుతుండగా.. ఇరాన్, సౌదీ, సిరియా, లెబనాన్ వంటి ముస్లిం, అరబ్ రాజ్యాలు...
నీలం మధు ముదిరాజ్కి అనూహ్య సంఫీుభావం..
నేటి ఎన్ఎంఆర్ యువసేన మహా పాదయాత్రతో కేసీఆర్కి దిమ్మదిరిగే సమాధానం చెబుతాం..
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపు..
ప్రత్యేకించి కొంతమంది నాయకులే ప్రజా నాయకులు అవుతారు.. వారిలో అణువణువూ ప్రజలకు సేవ చేయాలనే తపన దాగి ఉంటుంది.. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెరవక తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటారు.. వీరు...
ఏటా 1.6 మిల్లీ మీటర్లు భూమిలోకి కుంగిపోతోంది..
అధ్యయనం చేస్తున్న రుట్జర్స్ యూనివర్సిటీ..
ఎర్త్ మాంటిల్ సర్దుకుపోవడం కారణంగానే ఈ పరిస్థితి..
న్యూయార్క్ : న్యూయార్క్ సిటీ భూమిలోకి కూరుకుపోతోందట.. ప్రతి ఏటా సుమారు 1.6 మిల్లీ విరీటర్లు భూమి లోపలికి కుంగుతున్నట్టు తేలింది. అదే సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు భూమి పైకి చొచ్చుకొస్తున్నట్టు వెల్లడ్కెంది. నాసాకు...
కిడ్, టీన్, పేరెంట్స్ మోడ్లతో సహా సిస్టమ్ మోడ్-ఆధారిత వర్గీకరణ, సురక్షితమైన ఆన్లైన్ వాతావర ణాన్ని సృష్టించడం ద్వారా ప్రతి వయస్సు వారికి తగిన సెట్టింగ్లను నిర్ధారిస్తుంది. ఈ అత్యాధునిక పరికరం ఇంటర్నెట్ భద్రత, సౌలభ్యం, తిరుగు లేని పరికర కనెక్టివిటీ, ఎస్ఒఎస్ హెచ్చ రిక నోటిఫికేషన్ వంటి మరెన్నో బహుళ ఫీచర్ల ద్వారా...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...