బీజేపీకి భయపడి పోయిన వ్యక్తి
మండిపడ్డ కాంగ్రెస్ నేత రాహుల్
న్యూఢిల్లీ : విపక్ష ‘ఇండియా’ కూటమిని వీడి, భాజపాతో చేతులు కలిపిన జేడీయూ అధినేత, బిహార్ సీఎం నీతీశ్ కుమార్ అవసరం మాకు లేదంటూ..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ‘మాకు నీతీశ్ కుమార్ అవసరం లేదు. ఆయనపై ఒత్తిడి రావడంతో యూటర్న్ తీసుకున్నారు’ అని...
మహాత్మాగాంధీ వర్దంతి సందర్భంగా జాతి ఆయనకు ఘన నివాళి అర్పించింది. మంగళవారం లంగర్హౌజ్ బాపూఘాట్లో సీఎం రేవంత్ రెడ్డి తదితరులు గాందీఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. పలువురు ప్రముఖులు జాతిపితకు నివాళి అర్పించారు.
ముగుస్తున్న సర్పంచుల కాలం..ఇక పెట్టుబడులు పెట్టిన సర్పంచులకు గుండె కోత,ఆర్థిక ఇబ్బందులు తప్పవా..అప్పటి ప్రభుత్వం నుండి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వరకు..గ్రామాలలో పలు అభివృద్ధికి భూములు ఆస్తులుఅమ్మి గ్రామ అభివృద్ధికి పెట్టుబడులుపెట్టిన సర్పంచులు ఎందరో..పదవీకాలం ముగిస్తే బిల్లులు వచ్చేనా?దిగులు పడుతున్న సర్పంచులు..తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంసర్పంచులకు ధీమా ఇవ్వగలరా..ప్రభుత్వం వైపు దీనంగా ఎదురుచూస్తున్నతెలంగాణ రాష్ట్ర...
ఫిబ్రవరి 8న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు
కేసులతో సమతమతవుతోన్న మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్
అధికారిక రహస్యాల బహిర్గతం కేసులో శిక్ష ఖరారు
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ను వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, మరో కేసులో ఆయనకు ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష ఖరారుచేసింది. ఇమ్రాన్ సహా మాజీ విదేశాంగ...
ఘటనపై స్పందించి.. కానిస్టేబుల్ సస్పెండ్
హైదరాబాద్ :హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూముల అప్పగింతపై నిరసన చేపట్టిన ఓ ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఘటనకు బాధ్యురాలైన మహిళాకానిస్టేబుల్ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు...
ఇక్కడి నుంచి పోటీ చేయించాలనే ఒత్తిడి
తెలంగాణలో సోనియా కోసం ఎదురుచూపు
బెంగళూరు : త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారని గత రెండురోజులుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ నుంచి బెంగళూరు దాకా ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే తెలంగాణ నుంచి సోనియాను పోటీ...
సభ సజావుగా సాగాలని కోరుకుంటున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత లోక్ సభకు ఇవే చివరి సమావేశాలు. ఏప్రిల్- మే నెలలో సార్వత్రిక ఎన్నికల జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి బడ్జెట్ ప్రతిపాదిస్తారు....
ఒక్క అభివృద్ది ప్రాజెక్ట్ తేని వ్యక్తి బండి
మాజీ ఎంపి వినోద్పై విమర్శలు సరికాదు
బీఆర్ఎస్ విద్యార్థి, యూత్ నాయకులు డిమాండ్
కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చావో బండి సంజయ్ చర్చకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ విద్యార్థి,యూత్ నాయకులు డిమాండ్ చేశారు. బండి సంజయ్ మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని...
8రోజులు అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు
అనుమతులు, ఆస్తులపై లోతైన విచారణ
హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను 8 రోజుల కస్టడీకి ఏసీబీకి అనుమతి ఇస్తూ మంగళవారం నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎనిమిది రోజుల పాటు బాలకృష్ణను ఏసీబీ అధికారులు...
తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలుపు చేసిన హైకోర్టు
హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టులో బ్రేక్ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీరుల్లా ఖాన్లు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్,...