ముంబై : టీమిండియా మరో టీ20 సిరీస్ సమరానికి సిద్ధం అవుతోంది. టీ20ల్లో భారత్కు కెప్టెన్గా వ్యవహరిం చనున్న తొలి స్పెషలిస్ట్ బౌలర్గా బుమ్రా నిలవనున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 2`3 తేడాతో కోల్పోయిన భారత్.. ఈనెల 18 నుంచి ఐర్లాండ్తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్...
భారత పౌరసత్వం దక్కడంపై ఆనందం..
స్వతంత్ర దినోత్సవం రోజునే గుడ్ న్యూస్..
నాలుగేళ్ల తరువాత భారతీయుడిగా అక్షయ్..
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం దక్కింది. భారతదేశ 77వ స్వాతంత్య దినోత్సవం రోజున ఆయనకు ఇండియన్ సిటిజన్షిప్ లభించింది. దాంతో అక్షయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేస్తూ ఎక్స్లో (ట్విటర్లో)...
మిగులు నగదు ఉన్నట్లు స్పష్టం..
వివరాలు తెలిపిన ఆర్బీఐ గవర్నర్ శక్తి దాస్..ముంబై : రూ.2000 నోను ఆర్బీఐ ఉపసంహరించుకున్న తరవాత ఇప్పటి వరకు 87 శాతం రూ.2000 నోట్లు తమ వద్దకు వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ద్రవ్య పరపతి కమిటీ నివేదికను ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.....
ముంబై : ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. గురువారం జీవన్ కిరణ్ (ప్లాన్ నం.870) పేరుతో ఓ కొత్త పాలసీని ప్రారంభించింది. ఇదో నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్, జీవిత బీమా ప్లాన్. ఈ పాలసీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్) 512ఎన్353వీ01 అని ఓ...
పక్షంరోజుల్లో మూడు సార్లు తలపడే ఛాన్స్ముంబై : క్రికెట్లో ఎన్ని మ్యాచ్లు జరిగినా భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే క్రేజే వేరు. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయంటే చాలు అభిమానులంతా తమ పనులు మానుకోని మ్యాచ్కు అతుక్కుపోతారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ జరిగినా.. రికార్డులన్నీ బద్దలై కొత్త రికార్డులు పుట్టుకొస్తాయి. పైగా భారత్,...
2019 వరల్డ్ కప్ ఓటమితో ధోనీ రిటైర్మెంట్
ముంబై : భారత జట్టు 2019 వరల్డ్ కప్లో టైటిల్ ఫేరెట్గా బరిలోకి దిగింది. అంచనా లకు తగ్గట్టు రాణించి సెవిూస్ చేరింది. అయితే న్యూజిలాండ్పై ఓటమి బాధతో ఆ మరుసటి ఏడాదే మహీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఒకవేళ ఆ మ్యాచ్లో భారత్ గెలిచి...
ప్రత్యేక ఫోటోలతో ట్వీట్ చేసిన బిసిసిఐ
ముంబై, భారత జట్టు గొప్ప కెప్టెన్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోనీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 42వ పడిలోకి అడుగుపెట్టిన మిస్టర్ కూల్ మహీకి సహచరులు, మాజీ క్రికెటర్లతో పాటు బర్త్ డే విషెస్ చెప్పారు. బీసీసీఐకూడా ఈ లెజెండరీ క్రికెటర్కు అభినందనలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేసింది. అందులో...
డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్), ఐఐటీ బాంబే సంయుక్తాధ్వర్యంలో కెరీర్ ఫెయిర్ పేరిట జూలై 9న ఘట్కేసర్లోని ఏసీఈ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేళాలో దేశంలోని 40కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 2000 పైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. దీంతో పాటు ఇంజినీరింగ్, డిప్లొమా కోర్సులు...
ఒక యవతి కిడ్నాప్ డ్రామా ఆడింది. అయితే ప్రియుడితో కలిసి విమానంలో మరో నగరానికి పారిపోయింది. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విరార్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువతి ఒక కంపెనీలో హౌస్కీపింగ్ పని చేస్తున్నది. శుక్రవారం పనికి వెళ్లిన ఆమె ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ...
నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు..
ఆయిల్ లీక్ అయి పక్కన ఉన్న ప్రాంతాలకు వ్యాపించిన మంటలు
ముంబై, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ముంబై-పూణే ఎక్స్ప్రెస్వేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లోనావాలా...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...