ప్రముఖ హోటల్పై ఎఫ్డిఎ దాడులు..
హోటల్ల్లోని వంటగదులు చూసి అధికారులు షాక్..
ముంబై : హోటల్ లో ఫుడ్ ఇంటిలో వండే వంటల కంటే భిన్నంగా టెస్ట్ గా ఉంటాయని ఎక్కువమంది భావిస్తారు. ఎందుకంటే ఏ మాత్రం సమయం దొరికినా లేదా ఫ్యామిలీతో సరదాగా గడపాలన్న రెస్టారెంట్ కు వెళ్తారు. అక్కడ రకరకాల ఆహారాన్ని ఆస్వాదిస్తారు. అయితే...
ముంబై ఎయిర్పోర్ట్లో ప్రమాదం
ముగ్గురికి గాయాలుముంబై : ముంబై విమానాశ్రయంలో గురువారం ఓ ప్రైవేట్ చార్టర్డ్ విమానం ప్రమాదానికి గురైంది. భారీ వర్షంలో ల్యాండ్ అవుతుండగా రన్వే నుంచి జారి పక్కకు వెళ్లిపోయింది. ఘటనా సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఏపీలోని...
ముంబై : ఎయిర్ హోస్ట్ గా శిక్షణ పొందుతున్న రూపల్ ఓగ్రేను విక్రమ్ అత్వాల్ అనే వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. అంధేరిలో ఉన్న ఫ్లాట్లో ఆమెను అతను మర్డర్ చేశాడు. ఆ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న విక్రమ్.. తాను ఉంటున్న జైలులోనే ఉరివేసుకున్నాడు. రూపల్ ఓగ్రే ఇంట్లో నిందితుడు విక్రమ్ పనిమనిషి...
15 మంది టీం సభ్యుల పేర్లను ప్రకటించిన చీఫ్ సెలెక్టర్ముంబై: ఐసీసీ వన్డే వరల్డ్కప్ కోసం టీమిండియా జట్టును ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో ఉన్న బృందాన్ని ప్రకటించారు. గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను 15 మంది సభ్యుల జట్టులోకి తీసుకున్నారు. అయితే తిలక్ వర్మ, సంజూ...
13 మందితో కేంద్ర సమన్వయ కమిటీ ఏర్పాటు..
లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చెయ్యాలని నిర్ణయం..
బీజేపీ ప్రభుత్వానికి వణుకు పుడుతోందన్న ఖర్గే..
''ఒక దేశం..ఒకేసారి ఎన్నికల'' పై మండిపడ్డ కూటమి..
కపిల్ సిబాల్ ఎంట్రీతో ఖంగుతిన్న నేతలు..
ఇస్రోను అభినందిస్తూ తీర్మానం చేసిన సమావేశం..
ముంబై : ప్రతిపక్ష ఇండియా కూటమి ముంబై సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. 13...
హాజరైన విపక్ష పార్టీల నేతలు..
మోడీని ఢీకొనడమే లక్ష్యంగా చర్చలు..
నేడు జరుగబోయే సమావేశంలోవెలువడనున్న మరిన్ని విశేషాలు..
ముంబై : మోదీ సర్కార్ని ఢీకొట్టేందుకు దాదాపు 26 పార్టీలు ఒక్కటై ఏర్పడ్డ ఇండియా కూటమి నేతలు గురువారం ముంబైలో మరోమారు భేటీ అయ్యారు. ఇప్పటికే రెండు సార్లు భేటీ అయిన ఈ కూటమి…ఇప్పుడు ముంబయిలో సమావేశమయ్యింది. ఎన్డీఎను దెబ్బతీసే...
తదుపరి భేటీలో వచ్చే ఎన్నికలపై చర్చ..
మరో 8 ప్రాంతీయ పార్టీలను చేర్చుకునే యత్నాలు
ఈ భేటీలో కన్వీనర్తో పాటు, లోగో నిర్ణయించే అవకాశం..
ఆదాబ్ హైదరాబాద్ : వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపిని ఓడిరచడమే ప్రధాన లక్ష్యంగా 26 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి ఈనెల 31, సెప్టెంబర్ 1న ముంబైలో తదుపరి సమావేశం కావాలన...
ముగ్గురు సజీవదహనమైనట్లు వస్తున్న వార్తలు..
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శాంటాక్రజ్ ఏరియాలోగల గెలాక్సీ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అసలేం జరుగుతుందో అర్థమయ్యే లోపే మంటల్లో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్ని కీలలు ఎగిసిపడగానే స్థానికులు...
వివరాలు వెల్లడించిన ఇండెల్ మనీ..
మునుపటి త్రైమాసికంలోని లాభాలతో పోలిస్తే..ప్రస్తుత త్రైమాసికంలో 63 శాతం వృద్ది..
వార్షిక పంపిణీ రేటు 40 శాతం పెరిగి రూ. 3500 ప్లస్ కు చేరుకుంది..
2023 క్యూ1తో పోలిస్తే 2024 క్యూ1లో ఏ.యూ.ఎం. 61శాతం వృద్ధి సాధించింది..
వరుసగా మూడోసారి 'గ్రేట్ ప్లేస్ టు వర్క్ అవార్డు' గెలుచుకుంది…
2023 ఆర్థిక సంవత్సరానికి ఎన్.సి.డీ....
ముంబై :ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెపీసీఎల్).. 276 సీనియర్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, కెమికల్ ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సీనియర్ ఆఫీసర్- ఎల్ఎన్జీ బిజినెస్, సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- బయో ఫ్యూయల్ ప్లాంట్ ఆపరేషన్స్...
స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్!
ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…!
ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన!
తలక్రిందులైతే తిప్పలే!
సంచలనం సృష్టిస్తున్న ఆర్పి సర్వే!
తెలంగాణాలో జాతీయ...