ఫ్రెండ్లీయెస్ట్ సిటీల జాబితాలో స్థానం కోల్పోయిన భారతీయ నగరాలు..
ఆరు రకాల విభాగాల ఆధారంగా 53 నగరాల్లో సర్వే..
నిజంగా ఇది ఎంతో బ్యాడ్ న్యూస్ అంటున్న నగర వాసులు..
ఢిల్లీ, ముంబై నగరాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ఓ బ్యాడ్ న్యూస్ వెల్లడైంది. ఎందుకంటే ఈ నగరాల్లో కొత్తగా నివసించే వారి విషయంలో ఈ రెండు నగరాలు...
చంపుతామంటూ మెసేజ్ లు..
ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్.సి.పీ. నాయకులు..
మహారాష్ట్ర హోం మంత్రి తక్షణమే స్పందించాలి : సుప్రియా సూలే..
ముంబై, మరాఠా దిగ్గజ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్లో తనకు ఈ మెసేజ్ వచ్చినట్టు శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా...
రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు భరోసా..
అనాధలైన పిల్లలకు చదువు ఖర్చు భరిస్తానని ప్రకటన..
గత మూడు దశాబ్దాల్లో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా నిలిచింది ఒడిశా రైలు ప్రమాదం. ఈ దుర్ఘటనలో 277 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వెయ్యి మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని...
ముంబై దాడి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన బుట్టానీ..
వివరాలు వెల్లడించిన పాక్ పోలీసులు..
లష్కరే తాయిబా టెర్రరిస్ట్ హఫీజ్ అబ్దుల్ సలామ్భుట్టావీ పాక్ జైల్లో గుండెపోటుతో చని పోయాడు. హఫీజ్ రెండు సందర్భాల్లో లష్కరే తాయిబాకు చీఫ్గా వ్యవహరిం చాడు. 26 సెప్టెంబర్ 2008న ముంబైలో దాడిచేసిన ఉగ్రవాదులకు భుట్టావీ ట్రైనింగ్ ఇచ్చాడు. జమాతుద్ దవా చీఫ్,...
ప్రముఖ బాలీవుడ్ నటి అలియాభట్ ఇంట విషాదం చోటుచేసుకుంది. అలియాభట్ తాత నరేంద్రనాథ్ రాజ్దాన్ (95) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు లోనైన నరేంద్రనాథ్ను కుటుంబసభ్యులు వెంటనే ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో వైద్యులు ఆయనను ఐసీయూకు తరలించి చికిత్సనందిస్తుండగా.. ఇవాళ తుది శ్వాస విడిచారు. నటి...
స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్!
ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…!
ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన!
తలక్రిందులైతే తిప్పలే!
సంచలనం సృష్టిస్తున్న ఆర్పి సర్వే!
తెలంగాణాలో జాతీయ...