జనగామ :
భారత రాష్ట్ర సమితి స్టేషన్ ఘనపూర్ యం.ఎల్.ఎ. అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని వి.ఐ.పి. విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి, వేదాశీర్వచనం చేశారు అర్చకులు.. కడియం శ్రీహరితో స్థానిక నాయకులు, ఇతర ప్రముఖులు దర్శనం చేసుకున్న వారిలో ఉన్నారు.
తప్పక చదవండి
-Advertisement-