Wednesday, May 15, 2024

minister

అభివృద్ధికే పట్టం కట్టండి : తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

హైదరాబాద్‌ : అభివృద్ధికి మారుపేరుగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కే ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం విూట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్‌ నగరంలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి గురించి వెల్లడిరచారు. హైదరాబాద్‌ అభివృద్ది...

బీసీలను అవమానించిన కేటీఆర్‌

బీసీలను ముఖ్యమంత్రి చేస్తామనగానే గుణం గుర్తుకొచ్చిందా? బీఆర్‌ఎస్‌లో ఎంతమంది గుణవంతులకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలి ప్రజలకు బహిరంగ క్షమాపణ చేప్పాలి.. ఆ తరువాతే ఓట్లడగాలి జరగబోయే ఎన్నికలు ధర్మానికి.. అధర్మానికి మధ్య ధర్మంగా ఎన్నికలను ఎదుర్కోలేని బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎంలు బీజేపీని ఎదుర్కోవడానికి ఏకమవుతున్న అధర్మ పార్టీలు కరీంనగర్‌ అసెంబ్లీలో బీజేపీ శక్తి చాటండి.. గడపగడపకు వెళ్లండి..కాషాయ జెండా ఎగురవేద్దాం నియోజకవర్గ విస్త్రత స్థాయి సమావేశంలో...

తెలంగాణ పాల పిట్ట కేసీఆర్..

కితాబిచ్చింది మంత్రి హరీష్ రావు.. హైదరాబాద్ : తెలంగాణ పాల పిట్ట సీఎం కేసీఆర్. తెలంగాణలో కేసీఆర్‌ ఒకవైపు.. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తులు మరో వైపు ఉన్నారు. తేల్చుకోవాల్సింది ప్రజలేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం...

ట్యాంక్ బండ్ వద్ద దసరా ఉత్సవాలు..

మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్: దసరా ముగింపు ఉత్సవాలకు ట్యాంక్ బండ్ మధ్యన ఉన్న ఐలాండ్ నుశాశ్వత వేదికగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తరుణంలో సోమవారం నాడు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ట్యాంక్ బండ్ వద్ద పర్యటించారు. దసరా ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి బోటులో చెరువును పరిశీలించారు. అత్యంత సుందరంగా...

ఏషియన్‌ గేమ్స్‌ విజేతలకు సిఎం జగన్‌ అభినందనలు

సీఎం ను కలిసిన పలువురు క్రీడాకారులు రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్న రోజా అమరావతి : అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందించారు. ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొన్న ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతిలు సీఎం జగన్‌ను శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. క్రీడాకారుల్ని ఏపీ...

అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీలో చేరికలు..

మహబూబ్ నగర్ : అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నరు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ పట్టణంలోని బికి రెడ్డి కాలనీకి చెందిన పలువురు బిజెపి కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీలో...

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్, బిజెపి నాయకులు

మేడ్చల్ : సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీ ల నుండి వలసలు భారీగా పెరుగుతున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డుకు చెందిన పలువురు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక కౌన్సిలర్ తుడుం గణేష్ ఆధ్వర్యంలో మంత్రి...

గవర్నర్ గా కొనసాగే నైతికతను కోల్పోయారు

తమిళి సై పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సూచించిన ఇద్దరు ఎం.ఎల్.సి. అభ్యర్థులను గవర్నర్ తమిళి సై తిరస్కరించడంపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆమె రాష్ట్రానికి గవర్నర్ గా కొనసాగే నైతిక హక్కును కోల్పోయారని పేర్కొన్నారు.. కనుక తక్షణమే...

మా విజయాన్ని ఆపలేరు..

ఈసారి కూడా సీఎం కేసీఆరే.. కేసీఆర్‌, బీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామరక్ష’ ప్రతిపక్షాల తాపత్రయం రెండో స్థానం కోసమే.. తెలంగాణలో ఎన్నికలపై సరికొత్త చర్చ మరో 6 నెలల తర్వాతే తెలంగాణ ఎన్నికలు ఎన్నికలు మేలో జరుగనున్నాయన్న కేటీఆర్ పార్లమెంట్ సమావేశాల్లో క్లారిటీ వస్తుందని స్పష్టం హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరింత సానుకూల వాతావరణ ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు...

కెసిఆర్‌ దూరదృష్టితోనే తెలంగాణ అభివృద్ది

మౌళిక వసతుల కల్పనతోనే రియల్‌ బూమ్‌ నగర శాంతిభద్రతలకు ప్రభుత్వం పెద్దపీట రియల్‌ సదస్సులో ఐటీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రత్యేకించి హైదరాబాద్‌లో రియల్‌ అభివృద్ది అన్నది ఇక్కడ మౌళిక వసతుల కల్పన వల్లనే...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -