Monday, April 29, 2024

minister

మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు..

అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహణ..హైదరాబాద్, 03 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :శనివారం రోజు మంత్రి హరీష్ రావు జన్మదిన సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు, అన్నదాన కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేయడం జరిగినది.. ఈ వేడుకల్లో సిద్దిపేట గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు,...

కిరాయికి దొరుకుతుంది ఈ అక్రమ నిర్మాణం..!

అత్తా పత్తా లేని అధికార గణం… నోటీలుసు ఇచ్చామంటూ టౌన్ ప్లానింగ్,కూల్చివేస్తామంటూ ఎస్.టి.ఎఫ్. టీం.. దోబూచులాటల్తో ప్రభుత్వ ధనం దోపిడీ.. హయత్ నగర్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :డివిజన్ పరిధిలోని బాతుల చెరువు ఎదురుగా అక్రమంగా నిర్మించిన నిర్మాణం పూర్తయి అద్దె దారులకై వేచి చూస్తుంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పన్ను ఎగ్గొట్టి అనుమతి...

రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. !

కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్న పలువురు నాయకులు.. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్.. దాదాపు 15 మంది బీ.ఆర్.ఎస్., బీజేపీ నుంచి జంప్ అవుతున్నట్లు సమాచారం.. ఒక మంత్రి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది.. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఆధ్వరంలో చేరికల స్కెచ్.. హైదరాబాద్, 31 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కర్ణాటక...

భావితరాల అభివృద్ధి కోసమే కట్టుబడి ఉన్నాం :మంత్రి నిరంజన్‌ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వందేళ్ల ప్రణాళికతో అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా సచివాలయం నిర్మాణం, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు,...

బాస్కెట్‌బాల్‌ విజేత పాలమూరు..

రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్‌ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజైన జిల్లా స్థాయి టోర్నీల్లో క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ పాల్గొన్నారు. మంగళవారం జరిగిన బాస్కెట్‌బాల్‌ పోటీల బాలుర విభాగంలో మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలం విజేతగా నిలువగా, నవాబుపేట రన్నరప్‌ దక్కించుకుంది. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌ అర్బన్‌,...

కామన్ విద్యా విధానంను అమలు చేయాలి

మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని విద్యా విధానంలో వివిధ మేనేజ్మెంట్లు ఉండడం వల్ల విద్యా విధానం గందరగోళంగా మారుతుంది.దేశవ్యాప్తంగా కామన్ విద్యా విధానంను ప్రవేశ పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.దేశ వ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు నిర్వహించడం ఒకేసారి ఫలితాలు ప్రకటించడం ఒకేసారి ఉన్నత చదువులు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -