Friday, March 29, 2024

minister

ఎక్సైజ్‌ శాఖలో ఎవరీ.. రవీందర్‌ రావు?

తన పదవీకాలం పొడిగింపు కోసం చట్టాన్ని మార్పించుకున్న ఘనుడు.. ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారి తీగల రవీందర్‌రావు సర్వీసు మొత్తం మోసపూరితమెనా! కూతురు విదేశాల్లో ఉన్నందున బ్లాక్‌ మనీ అంత వైట్‌ మనీ అని పోజులు ఇతగాడి అక్రమ వ్యాపారాలు టానిక్‌ క్యూ మార్ట్‌ల పర్యవేక్షనంత కొడుకుదేనా? ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలం పొడిగింపులో మమ(త)తాను రాగల సీరియల్‌ కథలు ఎన్నెన్నో.. ఇవే కాకుండా...

ఇప్పుడే అయోధ్యకు వెళ్లొద్దు..

అయోధ్య విజయంతో మోడీకి కేబినేట్‌ అభినందన జన్మజన్మలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఏకవాక్య తీర్మానంతో మంత్రివర్గం తీర్మానం అయోధ్యలో రద్దీ తగ్గేవరకు వెళ్లొద్దని మంత్రులకు మోడీ హితవు ముందస్తు వివరాలు ఇవ్వాలని వీఐపీలకు సూచన న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర క్యాబినెట్‌ బుధవారంనాడు ఏకగ్రీవంగా ఒక...

మోడల్‌ మున్సిపాలిటీగా నల్లగొండ అభివృద్ది : కోమటిరెడ్డి

నల్లగొండ : నల్లగొండను మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రోడ్లు, భవనాల శాఖ మంత్రికోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో మున్సిపల్‌ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నల్లగొండ నలువైపులా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుపేదల సొంతింటి...

గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక ప్రత్యేక సంచిక, క్యాలెండర్ ఆవిష్కరణ

మంత్రి, ఆత్మీయులు పొన్నం ప్రభాకరన్న చేతుల మీదుగా గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక ప్రత్యేక సంచిక, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సోమాజిగూడలోని మంత్రి నివాసంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ గౌడ్ సామజిక చైతన్యంలో గౌడ్ కంఠమ్ పాత్ర అభినందనీయమన్నారు. ప్రపంచంలోని గౌడ్స్ అందరి ప్రేమాభిమానాన్ని గౌడ్ కంఠమ్ చూరగొన్నదన్నారు....

మీ ఆ హక్కు లేదు..

ప్రజల సొమ్మును పందికొక్కుల్ల మేసిన బీఆర్‌ఎస్‌ నేతలు నెలరోజులైనా కాకముందే మాపై విమర్శలా… కాళేశ్వరంపై విచారణ అనగానే వణుకు అక్రమాల్లో ఎవరి వాటా ఎంతో తేలుతుంది మంచిని జీర్ణించుకోలేకే కేటీఆర్‌ చిల్లర మాటలు తొమ్మదిన్నరేళ్లు తెలంగాణను అడ్డంగా దోచుకున్నారు బీఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు వరంగల్‌ : తెలంగాణలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరంలో లోపాలపై న్యాయ...

అధికారం కోల్పోవడంతో ఉక్కిరిబిక్కిరి

తప్పులు కప్పిపుచ్చుకునేందుకు నిందలు దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల హావిూలు ఏమయ్యాయి పదేళ్లపాటు తెలంగాణను అప్పులకుప్ప చేశారు అధికారంలోకి రాగానే రెండు హావిూల అమలు ఫ్రీ బస్సుతో మహిళల్లో ఆనందం కాళేశ్వరంపై న్యాయవిచారణకు ఆదేశించాం బీఆర్‌ఎస్‌ నేతలే డబుల్‌ 420లు మీడియా సమావేశంలో మంత్రులు శ్రీధర్‌ బాబు, సీతక్క హైదరాబాద్‌ : అధికారం కోల్పోవడంతో జీర్ణించుకోలేని బిఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిందలు వేసే పనిలో...

ప్రజలకు చేరువగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

సమస్యల పరిష్కారం కోసం ప్రజాపాలన ఖమ్మం పర్యటనలో మంత్రి పొంగులేటి ఖమ్మం : కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఉవ్వెత్తున నడుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. మంగళవారం ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లి మార్కెట్‌ యార్డు నిర్మాణ పనులను మంత్రి...

మంత్రి దామోదర రాజనర్సింహ గారు జరా ఇదర్ దేకో..

గాడి తప్పిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాలన.. అమీన్పూర్ మున్సిపాలిటీలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు.. అవినీతి మత్తులో జోగుతున్న టౌన్ ప్లానింగ్,ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు.. చెరువు కబ్జాపై చర్యలు తీసుకొనుటకు వెనుకడుగేస్తున్న ఇరిగేషన్ ఏ.ఈ ప్రసాద్.. కబ్జాదారులకు, అక్రమ నిర్మాణదారులకు వంత పాడుతున్న అధికార యంత్రాంగం.. అక్రమాలకు సహకరిస్తున్న అధికారులను విధుల నుండి తొలగించాలంటూ స్థానికుల డిమాండ్స్.. హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) :...

టీఎస్‌ఆర్టీసీకి 1,050 కొత్త బస్సులు

రూ.400 కోట్ల వ్యయంతో కొనుగోలుకు సన్నద్ధం నేడు ప్రారంభించనున్న మంత్రి పొన్నం హైదరాబాద్‌ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రూ.400 కోట్ల వ్యయంతో 1,050 అధునాతనమైన...

ప్రభుత్వ ఉద్యో గులు, పెన్షనర్లకు ప్రతినెలా 1 నుం చి 5వ తేదీలోపే జీతాలు

జీతాలపై క్లారీటీ ఇచ్చిన రవాణా, బీసీ సం క్షేమశాఖా మం త్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : ప్రజా పాలనపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నియోజకవర్గ స్థాయి కాం గ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా రవాణా, బీసీ సం క్షేమశాఖా మం త్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -