Friday, May 3, 2024

కేసీఆర్ అవినీతి పాలనపై ప్రజలు విసిగి పోయారు..

తప్పక చదవండి
  • ఘాటు వ్యాఖ్యలు చేసిన తరుణ్ ఛుగ్..

కేసీఆర్ ప్రభుత్వం అవినీతి కూపంలో కూరుకుపోయింది. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధమయ్యారు అన్నారు తరుణ్ ఛుగ్.. అతి త్వరలో కేసీఆర్ పాలన నుండి ప్రజలకు విముక్తి కలగబోతోంది. తెలంగాణ సంపదనంతా కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. కేసీఆర్ కుటుంబం ఫైవ్ స్టార్ హోటల్ నుండి మద్యం వ్యాపారం చేస్తూ హైదరాబాద్ నుండి ఢిల్లీ, పంజాబ్ దాకా విస్తరించింది. కేసీఆర్ రాజకీయాల నుండి రిటైర్డ్ అయ్యే సమయం ఆసన్నమైంది. బైబై కేసీఆర్ సర్కార్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు