Tuesday, May 14, 2024

India

పూణేలో ప్రారంభమైన 4వ జీ 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్..

పూణే, భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ క్రింద, నాల్గవ జీ 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ జూన్ 20 - 21 2023 వరకు పూణేలో సమావేశమవుతోంది. జీ 20 ప్రెసిడెన్సీ యొక్క భారత చీఫ్ కోఆర్డినేటర్, హర్షవర్ధన్ ష్రింగ్లా, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి, సంజయ్ మూర్తి సమావేశం ప్రారంభ సెషన్‌కు...

అమెరికాకు వెళ్లనున్న భారత ప్రధాని మోడీ..

న్యూ ఢిల్లీ, భార‌త ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు అమెరికాలో అధికార పర్యటన జరపనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భారతీయ అమెరికన్లు సమాయత్తమవుతున్నా రు. అమెరికా న్యూయార్క్ లో ఉన్న ప్రసిద్ధి గాంచిన టైం స్క్వేర్ వద్ద "ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ " ఆధ్వర్యములో మోడీకి స్వాగతం అంటూ...

లెజెండ్ శ్రీ భట్టి కన్నుమూత

ఒక లెజెండ్ శ్రీ భట్టి వెళ్లిపోయారు. భారతదేశానికి మరియు ప్రజాస్వామ్య మనుగడకు ఆయన చేసిన కృషిని ఎన్ని పదాలు చెప్పలేవు. నేను అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్, స్క్వాడ్రన్ కమాండర్ మరియు తరువాత గ్రేహౌండ్స్ చీఫ్ మరియు అసాల్ట్ యూనిట్ల ఫీల్డ్ అనుభవాల నుండి శిక్షణ మరియు ఆవిష్కరణల పట్ల ఆయనకున్న అభిరుచిని చూశాను. ఇలాంటి...

హైదరాబాద్‌లో విజయ్ సేల్స్, ఏసర్ విజయవంతమైన థ్రిల్లింగ్ గేమ్-ఎ-థాన్..

హైదరాబాద్‌, భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్, ఏసర్ సహకారంతో 2023 జూన్ 10 న హైదరాబాద్‌లోని విజయ్ సేల్స్ కొండాపూర్ స్టోర్‌లో ఎలక్ట్రిఫైయింగ్ గేమింగ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్-ఎ-థాన్ ఈవెంట్‌లో గేమింగ్ ఔత్సాహికులు వివిధ రకాల నైపుణ్యాలు, ఉత్కంఠభరిత ప్రదర్శనను చూశారు. ఇది అన్ని...

ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బాండ్స్ ఇష్యూ 9 శాతం దిగుబడిని అందిస్తుంది..

రూ. 1500 కోట్లు సమీకరించడం కొరకు యత్నాలు..హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జూన్ 9, 2023న సురక్షిత బాండ్ల పబ్లిక్ ఇష్యూని ప్రారంభించి రూ. 1,500 కోట్లు, వ్యాపారవృద్ధి, మూలధన వృద్ధి ప్రయోజనం కోసం. బాండ్లు గరిష్టంగా 9 శాతం దిగుబడి, అధిక స్థాయి భద్రతను అందిస్తాయి....

ర‌హానే హాఫ్ సెంచ‌రీ..

అజింక్య ర‌హానే ఆసీస్ బౌల‌ర్ల‌ను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. పేస్ అటాక్‌తో అద‌ర‌గొడుతున్న ఆసీస్ బౌల‌ర్ల‌ను.. ర‌హానే త‌న డిఫెన్స్ బ్యాటింగ్ శైలితో అడ్డుకుంటున్నాడు. వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ తొలి ఇన్నింగ్స్‌లో ర‌హానే హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. 92 బంతుల్లో అత‌ను 52 ర‌న్స్ చేశాడు. క‌మ్మిన్స్ బౌలింగ్‌లో వ‌రుస‌గా ఫోర్‌, సిక్స్...

రేపే వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌..

వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌ కు అంతా రెఢీ అయ్యింది. బుధ‌వారం ఓవ‌ల్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు ఆస్ట్రేలియా, ఇండియా జ‌ట్లు సిద్ధం అయ్యాయి. ఇరు జ‌ట్ల‌కు చెందిన కెప్టెన్లు ఫోటో సెష‌న్‌లో పాల్గొన్నారు. కెప్టెన్స్ ఫోటో ఈవెంట్‌లో పాల్గొన్న రోహిత్ శ‌ర్మ‌, ప్యాట్ క‌మ్మిన్స్‌లు ప‌లు అభిప్రాయాలు వెల్ల‌డించారు. వర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్...

సురినామ్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

మూడు రోజుల పర్యటన చేయనున్న ప్రెసిడెంట్.. స్వాగతం పలికిన సురినాంలోని భారత రాయబారి.. రాష్ట్రపతిగా ఆమెకిది తొలి పర్యటన.. అమెరికాలో భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతంచేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం.. మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము ఆదివారం సురినామ్ చేరుకున్నారు. సురినామ్ ప్రోటోకాల్ చీఫ్, సురినామ్ లోని భారత రాయబారి ఆమెకు...

తగ్గనున్న వంటనూనెలు ధరలు..

అంతర్జాతీయ చమురు ధరలు తగ్గాయి.. ఎడిబుల్ ఆయిల్ అసోషియేషన్ కు రిక్యూస్ట్ చేసిన కేంద్రం.. రూ. 8 నుంచి 12 వరకు తగ్గే అవకాశం.. న్యూ ఢిల్లీ : అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ ను కోరింది. ప్రస్తుతమున్న ధరలపై రూ.8 నుంచి రూ.12లు తగ్గించాలని నివేదించింది. తగ్గించిన...

200 మంది భారత మత్స్యకారుల విడుదల..

ఆట్టారీ వాఘా సరిహద్దులో వదిలేసినా పాకిస్తాన్.. కరాచీ సమీపంలోని లాఠీ జైల్లో జాలరులు.. భారత ప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యం అయ్యింది.. భారత గడ్డను ముద్దాడిన జాలరులు.. అట్టారీ, 03 జూన్ :అట్టారీ-వాఘా సరిహద్దు జాయింట్ చెక్ పోస్ట్ వద్ద 200 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది. ఆ తర్వాత వారిని భారత సరిహద్దు భద్రతా దళానికి...
- Advertisement -

Latest News

- Advertisement -