Saturday, May 4, 2024

పూణేలో ప్రారంభమైన 4వ జీ 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్..

తప్పక చదవండి

పూణే, భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ క్రింద, నాల్గవ జీ 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ జూన్ 20 – 21 2023 వరకు పూణేలో సమావేశమవుతోంది. జీ 20 ప్రెసిడెన్సీ యొక్క భారత చీఫ్ కోఆర్డినేటర్, హర్షవర్ధన్ ష్రింగ్లా, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి, సంజయ్ మూర్తి సమావేశం ప్రారంభ సెషన్‌కు హాజరయ్యారు. జీ -20 సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు, ఓ.ఈ.సి.డీ, యూనెస్కో, యూనిసెఫ్ వంటి ప్రముఖ సంస్థల నుండి 85 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు