వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కు అంతా రెఢీ అయ్యింది. బుధవారం ఓవల్ వేదికగా జరగనున్న మ్యాచ్కు ఆస్ట్రేలియా, ఇండియా జట్లు సిద్ధం అయ్యాయి. ఇరు జట్లకు చెందిన కెప్టెన్లు ఫోటో సెషన్లో పాల్గొన్నారు. కెప్టెన్స్ ఫోటో ఈవెంట్లో పాల్గొన్న రోహిత్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్లు పలు అభిప్రాయాలు వెల్లడించారు. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ మేస్తో ఆ ఇద్దరూ ఫోటో దిగారు.