Wednesday, May 15, 2024

India

వెస్టిండీస్‌తో టీ20లో భారత్‌ పరాజయం

వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో టీమ్‌ఇండియా ప్రభావం చూపలేకపోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక పోరులోభారత్‌ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ చేతిలో ఓడింది. అయితే ఈ మ్యాచ్ ఓట‌మిపై అలాగే తొలిసారి అతడి కెప్టెన్సీలో సిరీస్‌ ఓడిపోవడంపై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య స్పందించాడు. “నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఉన్న ఫామ్‌ను...

రాబోయే ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ లో పోటీ పడనున్నఇరు దేశాలు

ఇండో–పాక్ మ్యాచ్‌లో వంద శాతం ప్రదర్శన చేయాలని ఆటగాళ్లు కోరుంటారన్న జడేజా ఎంత కృషి చేసినా ఒక్కోసారి అనుకున్న ఫలితం రాదన్న స్టార్ ఆల్ రౌండర్ భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ఇరు దేశాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి.మ్యాచ్‌ కు నెలల ముందు నుంచే ఆసక్తి పెరుగుతోంది. వచ్చే నెలలో ఆసియా కప్‌తో రెండుసార్లు,...

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ తేదీలు మారే అవకాశం

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ తేదీలు మారే అవకాశం కనిపిస్తున్నది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 15వ తేదీన అహ్మదాబాద్‌లో దాయాదుల మధ్య పోరు జరుగాల్సి ఉంది. అదే రోజు నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా మ్యాచ్‌ను ముందుకు జరుపనున్నారు.కరాచీ: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ తేదీలు మారే అవకాశం...

ఇండియా తీరం చేరేనా!

వచ్చే 2024 సార్వత్రిక లోక్‌ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్‌ కొట్టకుండా, నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా నిలువరించడానికి దేశంలోని 26 పార్టీలు కలిసి ఇండియా (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్మెంట్‌ ఇంక్లూజివ్‌ అలియన్స్‌)గా జతకట్టాయి. భారత్‌ జోడోయాత్రతో నూతన ఉత్సాహంతో ఉండడమే కాకుండా ఇటీవల కర్ణాటకలో జరి గిన అసెంబ్లీ ఎన్నికలలో...

కేంద్రానికి ప్రతిపక్ష ఇండియా ఎంపీల వార్నింగ్..

మణిపూర్ సమస్యకు తెరదించాలి.. దేశ భద్రతకే ముప్పు ఏర్పడనుంది.. అక్కడి విషయాలను గవర్నర్ కి తెలిపిన కూటమి.. అన్ని తెగల నాయకులతో సమావేశాలు నిర్వహించాలి.. మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పర్యటించి, ఘర్షణల బాధితులను...

మణిపూర్‌లోమహిళల నగ్న ఊరేగింపుపై విదేశాల స్పందన..

మణిపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన మహిళల నగ్న ఊరేగింపుపై విదేశాలు స్పందిస్తున్నాయి. ఈ హేయమైన ఘటనపై అమెరికా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఊరేగింపు వీడియో చూసి భయాందోళనకు గురైనట్టు తెలిపింది. బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సీనియర్‌ పాలనాధికారి వేదాంత్‌ పటేల్‌ పేర్కొన్నారు....

ఇండియా అనే పేరుతో ప్రజలనుతప్పుదోవ పట్టిస్తున్నారు.

‘ఇండియా’ అనే పేరు ఈస్ట్‌ ఇండియా కంపెనీలో ఉంది మమ్మల్ని వ్యతిరేకించడమే విపక్షాల ఏకైక అజెండా.. విపక్ష కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ.. ప్రధాని ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. విపక్షాల ధోరణితో వాయిదా పడ్డ పార్లమెంట్‌..న్యూఢిల్లీ : విపక్ష కూటమి కొత్త పేరు ఇండియాపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాను ఆయన...

ముగిసిన మూడో రోజు ఆట..

పూర్తి ఆధిపత్యం లో భారత్ జట్టు.. పోర్ట్ ఆఫ్‌ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో భారత జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు ముందు ఏకంగా 438 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా.. వారిని ఒత్తిడిలో పడేసింది. దీనికితోడు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్,...

నోటిఫికేషన్ విడుదల

సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు రాష్ట్రం రాయ్‌బరేలి లోని భారత ప్రభుత్వరంగం ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ప్ర‌క‌ట‌న విడుద‌ల 165 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులుఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ అనాటమీ, అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, త‌దిత‌ర విభాగాల‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ఉత్తరప్రదేశ్...

ఆసియా కప్‌లో భారత్‌ పాక్‌ ఢీ

పక్షంరోజుల్లో మూడు సార్లు తలపడే ఛాన్స్‌ముంబై : క్రికెట్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగినా భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయంటే చాలు అభిమానులంతా తమ పనులు మానుకోని మ్యాచ్‌కు అతుక్కుపోతారు. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఎప్పుడూ జరిగినా.. రికార్డులన్నీ బద్దలై కొత్త రికార్డులు పుట్టుకొస్తాయి. పైగా భారత్‌,...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -