హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా వివిధ దేశాలకు విమానాల రాకపోకలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్తగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ సిటీకి హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా విమానాలు నడవనున్నాయి. ఈ విమాన రాకపోకలకు సంబంధించి ఎయిపోర్టు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కు లుఫ్తాన్సా విమానం రాకపోకలు కొనసాగించనుంది....
పార్కింగ్ వసూలు చేస్తే కఠిన చర్యలు..
హెచ్చరించిన డిప్యూటీ కమిషనర్ నరసింహ..
హైదరాబాద్ : కుర్మగూడ డివిజన్, మాదన్నపేట కూరగాయల మార్కెట్ పార్కింగ్ వసూళ్లకు అనుమతులు లేవని జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ - 7 డిప్యూటీ కమిషనర్ నరసింహ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్రమ పార్కింగ్ పై వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ తరువాత.. అక్రమంగా సరైన...
ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై యూనిట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ అంజనీ కుమార్
తమ అనుభవాలను వివరించిన కర్ణాటక ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన అధికారులు
హైదరాబాద్ : ఎన్నికల నిర్వహణ అనేది ప్రతీ అధికారికి నిత్య నూతనంగానే ఉంటుందని, ఎన్నికల నిర్వహణలో ప్రతీసారి సరికొత్త సవాళ్లు ఎదురవుతూ ఉంటాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు....
మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది..ఇటుకలన్ని కలిపితే గోడలా మారుతుంది..గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది..ప్రాణం లేని వాటికి ఉన్నఐక్యత జీవమున్నమనుషులకు లేదు…ఏ చెట్టులో అహంకారం లేదు. వాటి ఫలాలను తిన్నమరి మనుషులు కు ఎందుకు ఈ ఆహంకారంమట్టిలో స్వార్థం లేదు.మట్టిలో ఒక గింజ నాటితే వేల గింజలను ఇస్తుంది.వేల గింజలను కలిపి ఆహారంగా చేసుకొని తింటాడు.కానీ...
ఎవరు మారాలి..?ఎవరి కోసం మారాలి.?పొద్దున లేచి అరగంట వ్యాయామంచేయడం చేతకాదు కానీ…100 యేళ్లు బ్రతికెయ్యాలిఓటు వేయడం చేతకాదు కానీదేశం మారాలి.తిరగబడే దమ్ము లేదు కానీఅవినీతి అంతమవ్వాలి.ఒక్క మొక్కను కూడా నాటలేంకానీ కాలుష్యం తగ్గాలి…బాధ్యతుండక్కర్లేదా…? ఛీ..ఛీ
అరుణ్ రెడ్డి పన్నాల..
బాధితుడైన పేద గిరిజనుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోని జిల్లా కలెక్టర్..
రాజకీయ పలుకుబడి.. అధికారుల అండదండలతో వేరే వారి పేరు ఆన్ లైన్ లో నమోదు
సర్వే నెంబర్ 40లో ఒక నిరుపేద గిరిజనుడి భూమి స్వాహా..
ఇదేమని అడిగితే కోర్టులో తేల్చుకోమని ఉచిత సలహా ఇచ్చిన తాహశీల్దార్..
హైదరాబాద్ : సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసినా...
ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్..
కండ్లు మూసుకున్న కేయూ అధికారులు.. కబ్జాలకెగబడుతున్న భూకబ్జాదారులు..
సర్వేనెంబర్లు 32/2, 38 లస్కర్ సింగారం శివారులో కొనసాగుతున్న కబ్జాలు..
పక్కనే ఉన్న పలువేల్పుల శివారులోని సర్వే నెంబర్లు 412 ,413, 414 లోనిభూములు కబ్జాలయిన రీతిగా నేడు కూడా యదేచ్ఛకబ్జా.
కేయూ భూముల కబ్జాలో కీలక సూత్రధారుడు...
ప్రతి పనికిమాలినోడు విమర్శించడమే..
ప్రతివాడూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అంటాడు..
కట్టిన ఇండ్లు కనిపిస్తలేవా..?
అందరికీ ఇల్లు ఇస్తాం..ఎవరూ భయపడొద్దు
మహిళపై నోరు పారేసుకున్న మంత్రి తలసాని..
హైదరాబాద్ : ప్రతి పనికిమాలినోడు ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నాడు.. వాడికి కళ్ళు కనిపిస్తలేనట్లు ఉన్నాయని అంటూ.. విపక్షాలపై మంత్రి తలసాని నోరు పారేసుకున్నారు. జూబ్లీహిల్స్ కమలానగర్లో డబుల్...
హెచ్ఎండీఏ పరిధి విధివిధానాలే ఆ గ్రామాలకు వర్తింపు
39 డిఎంహెచ్వో పోస్టుల మంజూరు
విఆర్ఎలను రేగులరైజ్ చేసేందుకు కేబినెట్ నిర్ణయం
రెండో విడత గొర్రెల పంపిణీకి నిర్ణయం.
వనపర్తి లో జర్నలిస్ట్ భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు
మైనార్టీ కమిషన్ లో జైన్ కమ్యూనిటిఇ చేరుస్తూ నిర్ణయం
టిఎస్పిఎస్లో 10 పోస్టులను కొత్తగా భర్తీ
మక్కలు, జొన్నలు కొనేందుకు నిర్ణయం
ఉమామహేశ్వర లిప్ట్ ఇరిగేషన్...
అయ్యో దేవుడా ఆగమైపోతిమి…దొరను గెలిపించుకొని మా భవిష్యత్ తరాలకుతీరని పాపం చేసుకుంటిమి…ఒక్కనికీ ప్రజల గోస పట్టదాయె…సమస్యలున్నయి అంటే ఎమ్మెల్యే రానియ్యడు,మంత్రి మర్లబడవట్టె.. కొత్త సచివాలయానికొద్దామంటేపోలీసోళ్ళు గెదుమవట్టె .. రైతుల తిప్పలు,నిరుద్యోగుల ఏడుపులు, ముసలోళ్ల మూలుగులతో,తెలంగాణ రాష్ట్రం సవు సారా రూపాయి కార అంటూతాగుబోతు రాష్ట్రము చేస్తివి దొరా…ఇప్పటికైనా మాకు సోయి వస్తేనీకు కర్రు కాల్చి...
స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్!
ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…!
ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన!
తలక్రిందులైతే తిప్పలే!
సంచలనం సృష్టిస్తున్న ఆర్పి సర్వే!
తెలంగాణాలో జాతీయ...