హెచ్ఎండీఏ పరిధి విధివిధానాలే ఆ గ్రామాలకు వర్తింపు
39 డిఎంహెచ్వో పోస్టుల మంజూరు
విఆర్ఎలను రేగులరైజ్ చేసేందుకు కేబినెట్ నిర్ణయం
రెండో విడత గొర్రెల పంపిణీకి నిర్ణయం.
వనపర్తి లో జర్నలిస్ట్ భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు
మైనార్టీ కమిషన్ లో జైన్ కమ్యూనిటిఇ చేరుస్తూ నిర్ణయం
టిఎస్పిఎస్లో 10 పోస్టులను కొత్తగా భర్తీ
మక్కలు, జొన్నలు కొనేందుకు నిర్ణయం
ఉమామహేశ్వర లిప్ట్ ఇరిగేషన్...
అయ్యో దేవుడా ఆగమైపోతిమి…దొరను గెలిపించుకొని మా భవిష్యత్ తరాలకుతీరని పాపం చేసుకుంటిమి…ఒక్కనికీ ప్రజల గోస పట్టదాయె…సమస్యలున్నయి అంటే ఎమ్మెల్యే రానియ్యడు,మంత్రి మర్లబడవట్టె.. కొత్త సచివాలయానికొద్దామంటేపోలీసోళ్ళు గెదుమవట్టె .. రైతుల తిప్పలు,నిరుద్యోగుల ఏడుపులు, ముసలోళ్ల మూలుగులతో,తెలంగాణ రాష్ట్రం సవు సారా రూపాయి కార అంటూతాగుబోతు రాష్ట్రము చేస్తివి దొరా…ఇప్పటికైనా మాకు సోయి వస్తేనీకు కర్రు కాల్చి...
ఏళ్ల కిందటే ఓపెన్ నాలాను కబ్జా చేశా..
ఇప్పుడు ప్రశ్నిస్తే ఎలా అంటున్న బడా బిల్డర్
బహరంగ వ్యాఖ్యలు చేస్తూ.. పరోక్షంగా ఒప్పేసుకున్న వైనం
చందానగర్ జీహెచ్ఎంసీ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని కబ్జా
ఓపెన్ నాలాపై రోడ్డు నిర్మాణానికి లక్షల్లో చేతులు మారిన వైనం
ఇతర పార్టీల నాయకులకు సైతం భారీగా అందిన ముడుపులు
పూర్తిస్థాయిలో సహకరించిన శేరిలింగంపల్లి మున్సిపల్ యంత్రాంగం
ఫిర్యాదులపై...
హైదరాబాద్ : ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు హైదరాబాద్ జట్టు ఫోబియా పట్టుకుంది. ఏ సీజన్ లో అయినా ఆర్సీబీ ఆశలపై హైదరాబాద్ జట్టే నీళ్లు చల్లుతోంది. ఇప్పటి వరకు 16 సీజన్లు ఆడిన ఆర్సీబీ కీలక మ్యాచుల్లో హైదరాబాద్ జట్టు చేతిలో ఓడి ఇంటి దారి పట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉప్పల్...
వాడీ, వేడిగా బీఆర్ఎస్ విస్తృత సమావేశం..
ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశా, నిర్ధేశం..
పై పై ప్రచారాలు పక్కన బెట్టి, ప్రజల్లోకి వెళ్లాలని సూచన..
హైదరాబాద్ : బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం వాడివేడిగా సాగింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలకు నేతలకు పలు సూచనలు...
హైదరాబాద్, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : అంబర్పేట మహిళామణులు బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్బంగా గుండ్రాతి శారదాగౌడ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది, బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు, బీసీ మహిళా సంక్షేమ సంఘం వారిని ముఖ్య అతిధి గా ఆహ్వానించారు.. ఈ...
కులగణన విషయంలో భారతీయ జనతా పార్టీ తన వైఖరి మార్చుకోకపోతే తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకోకత ప్పదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్రకుమారస్వామి హెచ్చరించారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు ఎలాగైతే బుద్ధి చెప్పారో.. ఇతర రాష్ట్రాలలోనూ, సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయని జోస్యం చెప్పారు. అన్ని వర్గాల వారినీ...
హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు, గౌడ ప్రముఖులు..
గౌడ బంధువులందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేసిన డాక్టర్ మొగుళ్ళ అశోక్ గౌడ్..
హైదరాబాద్, 15 మే (ఆదాబ్ హైదరాబాద్) : గౌడ సోదర సోదరీమణులకు విజ్ఞప్తి (తేదీ 16 .05. 2023 మంగళవారం) నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని ఉప్పల్...
జాతీయ అధ్యక్షులు - ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వి. సుధాకర్..
హైదరాబాద్, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : హైదరాబాద్ లో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. గత కొన్నేళ్ళుగా స్తబ్దుగా ఉన్న రౌడీషీటర్లు రాజకీయ నేతల అండతో భూ దందాలు, సెటిల్ మెంట్లలో జోక్యం చేసుకుంటున్నారు. వివాదాస్పద భూముల్లో తలదూర్చి కోట్ల...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...