Sunday, May 19, 2024

Delhi

ప్రతిపక్షాల కూటమి పేరు India..

బెంగళూరులో ముగిసిన విపక్షాల రెండ్రోజుల సమావేశం ఢిల్లీ లో ఇండియా కూటమి సెక్రటేరియేట్‌ ఏర్పాటు.. త్వరలో ముంబైలో మరోసారి భేటీ కానున్నట్లు వెల్లడి ఇది బీజేపీ, ప్రతిపక్షాల మధ్య యుద్ధం కాదన్న రాహుల్‌ ప్రజల స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం చేస్తోన్న యుద్ధమని వ్యాఖ్య ఇండియా గెలిచి… బీజేపీ ఓడిపోతుంది : మమతబెంగుళూరు : కేంద్రంలో వరుసగా రెండుసార్లు గెలిచిన మోడీ సర్కారును...

ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమునా నది..

కేజ్రీవాల్‌ ఇంటిని ముంచిన వరదద నీరు.. వరద ప్రాంతాలను వీడి వెళ్లాలని ఆదేశాలు.. వజీరాబాద్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ మూసివేత.. విద్యా సంస్థలకు సెలవుల ప్రకటన.. రంగంలోకి దిగిన ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది మరింతగా ఉప్పొంగింది. ఫలితంగా రోడ్లు, ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. నీటిని కిందికి విడిచిపెడుతున్నా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పరిస్థితిలో...

మహోగ్రరూపం

ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్న యమున ఢిల్లీలో తగ్గని వరద పరిస్థితి హిమాచల్‌ను కుదిపేసిన భారీ వర్షాలు పదిరోజుల్లో ఏకంగా 200శాతం అధిక వర్షపాతం బియాస్‌ ధాటికి కొట్టుకు పోయిన మనాలి రహదారి 2వేల మంది టూరిస్టుల రక్షణ.. హిమాచల్‌ సిఎం సుఖ్విందర్‌ న్యూఢిల్లీ : మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో వరదలు పోటెత్తాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని...

వరుణ బీభత్సం

హిమాచల్‌లో 30 మంది మృత్యువాత వరదలకు కొట్టుకు పోయిన వాహనాలు విరిగిపడుతున్న కొండచరియలు 3వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా సిమ్లా ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.ఢిల్లీ సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తు న్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌ భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి...

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు..

ఆందోళనకు గురిచేస్తున్న ఎడతెరపి లేని వానలు.. వరదల ధాటికి కొట్టుకుపోతున్న వంతెనలు, రోడ్లు, ఇండ్లు.. నీటిపై తేలియాడుతున్న వాహనాలు.. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలో స్కూళ్ళు, ఆఫీసులు బంద్.. సహాయక చర్యల్లో మునిగిపోయిన అధికారులు.. భారీ వర్షాలతో ఉత్తర భారతం అల్లాడిపోతోంది. ఢిల్లీ, పంజాబ్​తో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్​...

రాహుల్‌తో పొంగులేటి, జూపల్లి భేటీ

అరగంటకు పైగా రాష్ట్ర వ్యవహారాలపై చర్చ వీరిద్దరూ పార్టీలోకి రావాలని నిర్ణయించడం శుభపరిణామం-‘కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదం ఇచ్చిన రాహుల్‌ జూలై2న ఖమ్మం సభలో పార్టీలో చేరుతామన్న పొంగులేటి 14న లేదా 16న మహబూబ్‌నగర్‌లో జూపల్లి కృష్ణారావు కేసీఆర్‌ మాయా పథకాలతో బురిడీ కొట్టిస్తాడని ఆరోపణ న్యూఢల్లీి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి...

రేవంత్ రెడ్డి .. నీది నోరా మోరా ? బీజేపీ కోవర్ట్.. రేవంత్ రెడ్డి: డా. దాసోజు శ్రవణ్

‘చిల్లర మాటలకు, అవాకులు చావాకులకు, నిరాధారమైన మాటలకు మారుపేరుగా మారిన రేవంత్ రెడ్డి.. కేసీఅర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధిని ఓర్వలేక మరోసారి చిల్లరమల్లర మాటలకు పాల్పడ్డారు. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోసం సాధికారత కలిగిన నాయకుడిగా కేంద్రమంత్రులని కలవడానికి వెళితే.. ఒక...

మోడీకి కేసీఆర్ లొంగిపోయారు..

అందుకే కేటీఆర్ ఢిల్లీ గల్లీల్లో తిరుగుతుండు.. సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ నమ్మరు.. తెలంగాణనను 10 ఏళ్ళు దోచుకున్న దుర్మార్గుడు కేసీఆర్ : రేవంత్.. హైదరాబాద్, 25 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :కేసీఆర్ కుర్చీ కదులుతుందనే మంత్రి కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్...

మోడీని గద్దె దించడమే లక్ష్యం..

నేడు పాట్నాలో భేటీ కానున్న ప్రతిపక్షాలు బిహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన సమావేశం ప్రతిపక్షాల ఐక్యత సమావేశానికి ముందు ముసలం కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం విధించిన ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ డిమాండ్‌కు అంగీకరించకపోతే భేటీకి హాజరుకామని హెచ్చరిక న్యూ ఢిల్లీ, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న విపక్షాల సమావేశానికి నేడు...

విస్కీ బాటిళ్లలో కరిగించిన కొకైన్..

మ‌ద్యం బాటిళ్లలో క‌రిగించిన కొకైన్‌ను అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న ఓ విదేశీ మ‌హిళ‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో కస్ట‌మ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం 25 ఏండ్ల కెన్యా యువ‌తి.. ఇథియోపియాలోని అడిస్ అబాబా నుంచి ఢిల్లీకి చేరుకున్న‌ది. చెకింగ్ వ‌ద్ద త‌నిఖీలు చేస్తున్న‌ క‌స్ట‌మ్స్ అధికారులు.....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -