Monday, May 6, 2024

Delhi

అప్రూవర్ గా మారిన శరత్ చంద్రా రెడ్డి..

ఢిల్లీ లిక్కర్ స్కాం లో బిగ్ ట్విస్ట్.. ఈడీ సైతం కోర్టులో పిటిషన్.. అప్రూవర్ పిటిషన్ కు అనుమతిచ్చిన కోర్టు.. శరత్ పాత్రపై ఆరా తీస్తున్న ఈడీ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా.. నిన్నటి వరకు జైల్లో ఉండి.. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు జూన్ ఒకటో తేదీన.....

బెంబేలేత్తిస్తున్న నకిలీ రూ. 500 నోట్లు..

91,110 నోట్ల గుర్తింపు.. రూ. 2000 నకిలీ నోట్లకంటే ఎక్కువ.. కీలక ప్రకటన జారీ చేసిన ఆర్.బీ.ఐ.న్యూ ఢిల్లీ, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :నకిలీ రూ.500నోట్లకు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కీలక ప్రకటన జారీ చేసింది. మార్కెట్లో చలామణీ అవుతున్న నకిలీ రూ.2వేల నోట్ల కంటే రూ.500నోట్లే ఎక్కువని...

ఫ్లైఓవ‌ర్ నుంచి కిందపడ్డ కారు..

ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవ‌ర్‌పై నుంచి కారు కింద ప‌డ‌టంతో వ్య‌క్తి మ‌ర‌ణించిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. తూర్పు ఢిల్లీలోని బ‌రాపులా-నోయిడా లింక్ రోడ్ ప్రాంతం స‌మీపంలోని ఫ్లైఓవ‌ర్‌పై ఈనెల 26న ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్ర‌మాదంలో జ‌గ‌న్‌దీప్ సింగ్ (42) మ‌ర‌ణించాడు. నోయిడాలో ప‌ని ముగించుకుని ఢిల్లీలోని కృష్ణా న‌గ‌ర్‌లోని ఇంటికి బ‌య‌లుదేరిన స‌మ‌యంలో...

సుప్రీంకు కొత్త పార్లమెంట్‌ పంచాయితీ

ఈ నెల 28న మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం రాష్ట్రపతి ప్రారంభించేలా కోరుతూ పిటిషన్‌ రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సరికాదన్న పిటిషనర్‌ న్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్‌ పంచాయితీ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. నూతన పార్లమెంట్‌ను భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పార్లమెంట్‌ కొత్త భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభిస్తారన్న వార్తలపై ప్రతిపక్షాలు...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -