న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాలకు చైనా ప్రతినిధులు హాజరైన విషయం తెలిసిందే. తాజ్ ప్యాలెస్ హోటల్లో బస చేసిన ఆ ప్రతినిధుల వద్ద ఉన్న రెండు బ్యాగులు కలకలం సృష్టించాయి. విభిన్నమైన ఆకృతిలో ఉన్న ఆ బ్యాగ్లను పూర్తిగా చెక్ చేయాలని సెక్యూర్టీ సిబ్బంది కోరింది. కానీ డిప్లమాటిక్ ప్రోటోకాల్ అంటూ చైనా...
ఈనెల 19 న వినాయక పూజ..
జమిలి ఎన్నికల బిల్లు, ఇండియా పేరు మార్పుబిల్లులు ప్రవేశపెట్టే అవకాశం..
పార్లమెంట్ సమావేశాల అజెండా తెలపాలనిలేఖ రాసిన సోనియా గాంధీ..
తొమ్మిది అంశాలపై చర్చించాలని సూచించిన వైనం..
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఏజెండాపై కొనసాగుతున్న ఉత్కంఠ..
సోనియా గాంధీ లేవనెత్తిన అంశాలపై ఇప్పటికేచర్చించామన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి..
న్యూ ఢిల్లీ : జమిలి ఎన్నికల...
మోడీకి రాఖీ కట్టిన పాఠశాల విద్యార్థులు..
దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని..
న్యూ ఢిల్లీ : అన్నాచెల్లెళ్ల ఆత్మీయానుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ పండుగను హర్షాతిరేకాలతో జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఢిల్లీ పాఠశాల...
ఢిల్లీ వాసుల ఆయుష్షులో 12 ఏళ్లు క్షీణత..
క్వాలిటీ లైఫ్ ఇండెక్స్పై డేటాను రిలీజ్ చేసినచికాగోలోని ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్..
న్యూ ఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత అధిక కాలుష్యం ఉన్న నగరంగా ఢిల్లీ నగరం నమోదు అయ్యింది. ఇక ఆ నగరంలో నివసిస్తున్న ప్రజల ఆయుష్షు 12 ఏళ్లు తగ్గిపోనున్నట్లు స్టడీ పేర్కొన్నది. చికాగోలోని ఎనర్జీ...
ఆదిశగా బీజేపీ అడుగులు వేస్తోంది..
తేల్చిచెప్పిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..
బీజేపీ మూడోసారి అధికార పగ్గాలు చేపడితే దేశంనిరంకుశ పాలనలోకి నెట్టబడుతుంది..
ఈ ఏడాది డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు నిర్వహించేందుకు పాలక బీజేపీ పావులు కదుపుతున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం కోసం కాషాయ పార్టీ అన్ని హెలికాప్టర్లను బుక్...
అధికారంలోకి రావాల్సిందే..!
గ్రూప్లు పక్కకు పెట్టి ఐక్యంగా పని చేయండి
వారి ఎత్తుగడలను పరిశీలించండి
పది రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి నేతల రాక
కోర్ కమిటీ సమావేశంలో అమీషా దిశా నిర్దేశంఖమ్మం : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా టెన్ డేస్ ప్లాన్ వ్యూహాన్ని రచించారు. ఎన్నికల పూర్తయ్యేంతవరకు...
ఢిల్లీ : మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి మరణం వార్తలపై దృష్టి సారించిన కేంద్ర నిఘా వర్గాలు…మావోయిస్టు పార్టీ విస్తరణలో విశేష కృషి చేసిన రాజిరెడ్డి..మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి అలియాస్ సత్తన్న మరణించారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర నిఘా వర్గాలు సారించాయి..తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజిరెడ్డి తొలి తరం మావోయిస్టు నేతల్లో...
గందరగోళం మధ్యన ఉభయ సభలు
మణిపూర్, ఢిల్లీ ఆర్డినెన్స్లపై ఆందోళన
సభను వాయిదా వేసిన సభాధ్యక్షుడు
సభ్యుల తీరుకు నిరసనగా సభకు స్పీకర్ ఓంబిర్లా గైర్హాజరుమణిపూర్ అంశానికితోడు ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. బుధవారం లోక్ సభ ప్రారంభం కాగానే మణిపూర్ అల్లర్లు,ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు...
దేశ రాజధాని ఢిల్లీ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఓ యువకుడు విద్యార్థినిపై ఇనుపరాడ్డు తో దాడి చేసి దారుణంగా హతమార్చాడు.
ఈ ఘటన నగరంలోని అరబిందో కళాశాల సమీపంలోని విజయ్ మండల్ పార్క్ లో శుక్రవారం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థిని నగరంలోని కమలా నెహ్రూ కాలేజీలో చదువుతోంది. తన 25...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...