Monday, May 6, 2024

Delhi

ప్రధాని అభ్యర్థిగా ఖర్గే..?

మమత బెనర్జీ, కేజ్రీవాల్ మద్దతు సున్నితంగా తిరస్కరించిన ఖర్గే ఎన్నికల తరువాతే చర్చిద్దామన్న చీఫ్ 141 ఎంపీల సస్పెన్షన్ పై మండిపాటు ముగిసిన ఇండియా కూటమి భేటీ.. 22న దేశ వ్యాప్తంగా ఆందోళన పిలుపు జనవరి రెండో వారంలోగా సీట్ల పంపకాలు దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం వాడీవేడిగా జరిగింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం, గత అనుభవాలతోపాటు.. తాజా రాజకీయ...

ఢిల్లీలో ఆశ్రా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 ప్రధానం

ముఖ్య అతిథిగా రేరా చైర్మన్ డా.యన్.సత్యనారాయణ ఐఏఎస్ హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని ఓ క్లబ్ పేస్ కన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా క్లబ్బులో జరిగిన ఆశ్రా ఎక్సలెన్స్ అవార్డు 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేరా చైర్మన్ డా.యన్.సత్యనారాయణ పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా యస్.సునీల్ కుమార్ ఆశ్రా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 అవార్డు...

ఢిల్లీకి చేరిన సిఎం రేంవత్‌

ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన సిఎం న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యనేతలు ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి...

హైదరాబాద్‌ కు రానున్న రాష్ట్రపతి

శీతాకాల విడిది కోసం 18న నగరానికి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు బస… 23న తిరిగి ఢిల్లీకి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్‌ శాంతికుమారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ రానున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో బస చేస్తారు. 23వ తేదీన ఢిల్లీకి...

హస్తినకు సీఎం రేవంత్..

మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ! సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. మంత్రుల శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే కేబినెట్ లో మరో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. కొత్త మంత్రులకు శాఖలు, మరో ఆరుగురు మంత్రుల వివరాలపై పూర్తి స్పష్టత తీసుకుని తిరిగి రాత్రి మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్. డిసెంబర్...

ఢిల్లీలో చైనా న్యుమోనియా తరహా కేసులు!

చైనాను కలవరపెడుతున్న మైకోప్లాస్మా న్యుమోనియా ఢిల్లీ ఎయిమ్స్‌లో వెలుగు చూసిన ఏడు కేసులు! కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చైనాను కలవరపెడుతున్న న్యుమోనియా చైనాలో అంతుచిక్కని న్యుమోనియా పసిపిల్లలను బాగా ఇబ్బంది పెడుతోంది. ఈ లక్షణాలతో పెద్దసంఖ్యలో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజారోగ్యం, ఆస్పత్రుల సన్నద్ధతపై పలు...

కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ...

సీఎం గా రేవంతు

కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి రేవంత్‌రెడ్డి సీఎల్‌పీ నేతగా ఖరారు చేసిన కాంగ్రెస్‌ 7న సీఎంగా రేవంత్‌ ప్రమాణస్వీకారం ప్రకటించిన కేసీ వేణుగోపాల్‌ సీఎం పదవిపై వరుస భేటీలు.. చర్చలు కేసీ వేణుగోపాల్‌లో ఉత్తమ్‌, భట్టిల చర్చ ఖర్గే, వేణుగోపాల్‌లతో డీకే శివకుమార్‌ భేటీ హైకమాండ్‌ పిలుపుతో ఢిల్లీ కి రేవంత్‌ రెడ్డి అధిష్ఠానానికి రేవంత్‌ ధన్యవాదాలు అనుమల రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో యూత్‌లో...

ఢిల్లీ నివాసం ఖాళీకి కేసీఆర్‌ ఆదేశాలు

ప్రగతిభవన్‌ నుంచి ఖాళీ చేస్తున్న అధికారులు హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌ ను ఖాళీ చేస్తున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేస్తున్నారు. ముఖ్యమంత్రులకు ఢిల్లీలో ఓ అధికారిక నివాసం కేటాయిస్తారు. ఎంపీగా ఉన్నప్పుడు కేటాయించిన ఇంటినే.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగిస్తున్‌?రు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా...

నిరాశలో హస్తం

సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌.. ఎటూతేల్చులేక పోతున్న ఢిల్లీ అధిష్టానం ఢిల్లీకి మారిన తెలంగాణ కాంగ్రెస్‌ సీన్‌ అదిష్టానం పిలుపుతో ఢిల్లీకి డికె శివకుమార్‌ నేడు కర్గేతో చర్చించనున్న శివకుమార్‌ నూతన ప్రభుత్వం రాకతో ప్రగతి భవన్‌ ముస్తాబు ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్‌ రెడ్డి ప్రకటించే అవకాశం భట్టికి డిప్యూటీ సీఎం, ఉత్తంకు స్పీకర్‌ హోదాలు దక్కే అవకాశం..? కొత్త సీఎంకు తెలుపు రంగులో...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -