Saturday, July 27, 2024

Delhi

భారత్‌లో ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్‌

భారత్‌లో ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లోని ఉష్ణోగ్రత పర్యవేక్షణ కేంద్రం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సంఖ్యను నివేదించింది.పెరుగుతున్న ఉష్ణోగ్రతల వెనుక కారణాన్ని వివరిస్తూ, భారత వాతావరణ విభాగం (IMD) ప్రాంతీయ అధిపతి కుల్‌దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, రాజస్థాన్ నుండి వేడి గాలులు వీచే మొదటి ప్రాంతాలు...

ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి కేసిఆర్ కు ముందే తెలుసు – ఈడి

హైదరాబాద్ : ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కాం గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్‌కు చెప్పారని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీమ్ సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్,...

ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ..

జూన్7న లిక్కర్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపిన సీబీఐ.. కవిత బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ఈడీ..

తాత్కాలిక ఎంప్లాయిస్‌కు శాశ్వత వేత‌న‌మివ్వాలి

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనన్న సుప్రీం కోర్టు ఢిల్లీ ఉద్యోగుల కేసుపై సుప్రీం సంచలన తీర్పు పర్మినెంట్ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు విద్యా వాలంటీర్, కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీలకు అంతమాత్రమే కనీస వేతనాల అమలు మచ్చుకైనా లేవు రూ.10 వేల‌ నుంచి రూ.20 వేలలోపే వేతనాలు ప్రభుత్వ సెక్టార్ లోని వివిధ శాఖల్లో శ్రమదోపిడీ ఆదేశిక సూత్రాలను అమలు చేయని సర్కార్ డాక్టర్ బాబా...

క‌విత‌కో న్యాయం.. మందికో న్యాయమా.?

ఢల్లీ లిక్కర్‌ కేసులో ఇరుక్కున్న బిడ్డ కవిత కవితను పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలె చిన్న ఫిర్యాదుతో ఈటలను క్యాబినేట్‌ నుంచి బర్తరఫ్‌ గతంలో రాజయ్యపై ఆరోపణల వస్తే మంత్రి పదవీ నుంచి తొలగింపు రెండు నెలల నుంచి తీహార్‌ జైళ్లో ఉన్న కూతురిపై మమకారం ఎమ్మెల్సీగా ఉండి సారాదందా కల్వకుంట్ల ఫ్యామిలీపై గరం అవుతున్న తెలంగాణ ప్రజలు స్వార్ధపూరిత రాజకీయాలు చేస్తున్న...

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతల స్వీకరణ

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్‌ మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జే అనిరుధ్‌రెడ్డి, డాక్టర్‌ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు...

ఆప్‌ ప్రభుత్వం కూల్చివేతకు బీజేపీ కుట్ర

ఒక్కో ఎమ్మెల్యేకు 25కోట్ల ఆఫర్‌ ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు న్యూఢిల్లీ : తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్రలు పన్నిందని ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజీవ్రాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నేతలు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కూల్చేందుకు ఇటీవలె కొందరు బీజేపీ...

ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

ఢిల్లీ లో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని, ప్రొటోకాల్‌ మరియు పబ్లిక్‌ రిలేషన్స్‌ సలహాదారుగా హర్కర వేణుగోపాల్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారుగా వేం నరేందర్‌ రెడ్డిల నియామకం. ముగ్గురు సలహాదారులకు క్యాబినెట్‌ ర్యాంక్‌తో ఉత్తర్వులు జారీ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులను నియమించారు....

ఢిల్లీ గుప్పిట నుంచి తెలంగాణను దక్కించుకోవాలి

కాంగ్రెస్‌ హామీలను నెరవేర్చడం కష్టమే కష్టపడితేనే ఎంపి సీట్లను సాధించుకోగలం పార్టీ నిలవాలంటే మనమంతా గట్టిగా పనిచేయాలి వరంగల్‌ సమీక్షలో వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌ : ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిన తెలంగాణను మళ్లీ మన గుప్పిట్లోకి తెచ్చుకోవాల్సి ఉందని, అందుకు పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవడమే మార్గమని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ అన్నారు. అందుకు మనమంతా కలసికట్టుగా కృషి...

తెలుగుదేశం వద్దనుకున్నప్పుడు నేనెందుకు?

పార్టీకి, ఎంపి పదవికి రాజీనామా చేస్తా విజయవాడ ఎంపి కేశినేని నాని సంచలన ప్రకటన విజయవాడ : విజయవాడ ఎంపీ కేశినేని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -