మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ!
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. మంత్రుల శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే కేబినెట్ లో మరో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. కొత్త మంత్రులకు శాఖలు, మరో ఆరుగురు మంత్రుల వివరాలపై పూర్తి స్పష్టత తీసుకుని తిరిగి రాత్రి మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్. డిసెంబర్...
చైనాను కలవరపెడుతున్న మైకోప్లాస్మా న్యుమోనియా
ఢిల్లీ ఎయిమ్స్లో వెలుగు చూసిన ఏడు కేసులు!
కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
చైనాను కలవరపెడుతున్న న్యుమోనియా
చైనాలో అంతుచిక్కని న్యుమోనియా పసిపిల్లలను బాగా ఇబ్బంది పెడుతోంది. ఈ లక్షణాలతో పెద్దసంఖ్యలో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజారోగ్యం, ఆస్పత్రుల సన్నద్ధతపై పలు...
న్యూఢిల్లీ : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ...
కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్రెడ్డి
సీఎల్పీ నేతగా ఖరారు చేసిన కాంగ్రెస్
7న సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం
ప్రకటించిన కేసీ వేణుగోపాల్
సీఎం పదవిపై వరుస భేటీలు.. చర్చలు
కేసీ వేణుగోపాల్లో ఉత్తమ్, భట్టిల చర్చ
ఖర్గే, వేణుగోపాల్లతో డీకే శివకుమార్ భేటీ
హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ కి రేవంత్ రెడ్డి
అధిష్ఠానానికి రేవంత్ ధన్యవాదాలు అనుమల రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో యూత్లో...
ప్రగతిభవన్ నుంచి ఖాళీ చేస్తున్న అధికారులు
హైదరాబాద్ : ప్రగతి భవన్ ను ఖాళీ చేస్తున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేస్తున్నారు. ముఖ్యమంత్రులకు ఢిల్లీలో ఓ అధికారిక నివాసం కేటాయిస్తారు. ఎంపీగా ఉన్నప్పుడు కేటాయించిన ఇంటినే.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగిస్తున్?రు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా...
సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్..
ఎటూతేల్చులేక పోతున్న ఢిల్లీ అధిష్టానం
ఢిల్లీకి మారిన తెలంగాణ కాంగ్రెస్ సీన్
అదిష్టానం పిలుపుతో ఢిల్లీకి డికె శివకుమార్
నేడు కర్గేతో చర్చించనున్న శివకుమార్
నూతన ప్రభుత్వం రాకతో ప్రగతి భవన్ ముస్తాబు
ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం
భట్టికి డిప్యూటీ సీఎం, ఉత్తంకు స్పీకర్ హోదాలు దక్కే అవకాశం..?
కొత్త సీఎంకు తెలుపు రంగులో...
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కోపంతో ఉన్న కాంగ్రెస్ తన కోపాన్ని పార్లమెంట్ సమావేశాల్లో చూపించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆయన సోమవారం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కోపం తెచ్చుకోకుండా పార్లమెంట్లో చర్చకు రావాలన్నారు. నిన్న విడుదలైన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్లను...
న్యూఢిల్లీ : ఢిల్లీ లో శనివారం వెదర్ సరిగా లేదు. దీంతో ఆ విమానాశ్రయానికి రావాల్సిన 18 విమానాలను దారి మళ్లించారు. కొన్ని విమానాలను జైపూర్, లక్నో, అహ్మాదాబాద్, అమృత్సర్కు మళ్లించినట్లు అధికారులు చెప్పారు. లో విజుబిలిటీ వల్ల ఢిల్లీ విమానాశ్రయంలో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటిగా ఉన్న తాజ్ మహల్ పాలరాతి కట్టడమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. పాలపుంతను గుర్తు చేసినట్టుగా తెలుపు వర్ణంలో మెరిసిపోయే ఈ షాజహాన్ ప్రేమ కట్టడం రంగు మారుతోంది. తెలుపు వర్ణం కాస్తా ఆకుపచ్చ రంగులోకి మారుతుండటం ఆందోళనకు గురిచేస్తున్నది. అయితే తాజ్ మహల్ హరిత రూపును సంతరించుకోవడం...
అర్థాంతరగా రద్దు..ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు రద్దు చేశారు. విమానాన్ని అర్ధంతరంగా రద్దు చేయడంతో 160 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆందోళనకు దిగారు. ఆలస్యంగా స్పందించిన ఎయిర్ లైన్స్ ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు...