పార్లమెంట్ ప్రారంభంలో రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం పంపకపోవడం దుర్మార్గం..
తీవ్ర విమర్శలు చేసిన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
న్యూ ఢిల్లీ : నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును, ఆమెకు ముందు రాష్ట్రపతిగా వ్యవహరించిన రామ్నాథ్ కోవింద్లను ఆహ్వానించలేదని.. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్పై కాంగ్రెస్ చీఫ్ మల్లి కార్జున్ ఖర్గే విమర్శలు...
మెదక్ జిల్లాలో బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం
జూన్ లేదా జులై నెలలో సభకు ప్లాన్
న్యూ ఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీ నాయకుల్లో ఫుల్ జోష్ తీసుకువచ్చింది. ఓటమి తర్వాత ఓటమి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ శ్రేణులకు ఈ విజయం ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాల...
ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్..
కండ్లు మూసుకున్న కేయూ అధికారులు.. కబ్జాలకెగబడుతున్న భూకబ్జాదారులు..
సర్వేనెంబర్లు 32/2, 38 లస్కర్ సింగారం శివారులో కొనసాగుతున్న కబ్జాలు..
పక్కనే ఉన్న పలువేల్పుల శివారులోని సర్వే నెంబర్లు 412 ,413, 414 లోనిభూములు కబ్జాలయిన రీతిగా నేడు కూడా యదేచ్ఛకబ్జా.
కేయూ భూముల కబ్జాలో కీలక సూత్రధారుడు...
మాజీ కాంగ్రెస్ నేతలకు రేవంత్ ఆత్మీయ ఆహ్వానం..
ఈటలకు కాంగ్రెస్లోకి వెల్కమ్ చెప్పిన రేవంత్ రెడ్డి
అమ్మలాంటి కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించాలి..
తనను తిట్టినా పడతానని.. ఎన్నిసార్లయినా తలొంచుతాను
నాతో ఇబ్బంది ఉంటే అధిష్టానంతో మాట్లాడవచ్చు : రేవంత్
హైదరాబాద్ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకు రావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్...
200 ఎకరాల భూమిని కాజేయడానికి కేటీఆర్ ఎత్తుగడ..
ఈ వ్యవహారంపై సీబీఐ కి ఫిర్యాదు చేసిన బక్కా జడ్సన్..
ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీపీఆర్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు..
పలు కంపెనీలకు క్విడ్ ప్రో స్కీమ్ కింద అనుమతులు ఇస్తోంది..
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ ఏర్పాటుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో మంత్రి కేటీఆర్...