Friday, May 17, 2024

congres party

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అత్యవసర సమావేశం..

మురళీధరన్ నేతృత్వంలో మీటింగ్.. అభ్యర్థుల ఎంపికలో కసరత్తు.. అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠ.. ఢిల్లీ : తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ అత్యవసర సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతోంది. కాగా ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు సబంధించి అభ్యర్థుల ఎంపికపై తీవ్ర...

రేవంత్‌ రెడ్డి కాదు.. ‘రేటెంత రెడ్డి’

ఆనాడు ఓటుకు నోటు… నేడుకు సీటుకో రేటు కాంగ్రెస్‌ పార్టీలో పైసలు ఎక్కువ ఉన్నవాళ్లకే టికెట్లు రేవంత్‌ గెలిచాక బీజేపీలోకి జంప్‌ ఖాయం కాంగ్రెస్‌ గ్యారెంటీలను ప్రజలు నమ్మరు కామారెడ్డితో అనుబంధంతోనే కేసీఆర్‌ పోటీ కామారెడ్డి పర్యటనలో మంత్రి కేటీఆర్‌ కామారెడ్డి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గెలిచాక బీజేపీలోకి జంప్‌ అవుతాడని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కామారెడ్డితో ఉన్న అనుబంధంతోనే కేసీఆర్‌ ఇక్కడ...

జిత్ని ఆబాదీ.. ఉత్నా హక్..

ప్రకంపనలు సృష్టిస్తున్న రాహుల్ గాంధీ నినాదం.. ఇది దేశానికి ఎంతో ప్రమాదం అంటున్న పలు రంగాల ప్రముఖులు.. రాహుల్ గాంధీ నిప్పుతో ఆడుతున్నారు అంటూ ట్వీట్స్.. న్యూ ఢిల్లీ : జనాభా దామాషా పద్ధతి. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం. జన సంఖ్యను బట్టి వారికి అందించే ప్రయోజనాలు లెక్కించడమే దామాషా పద్ధతి. ‘జిత్నీ ఆబాదీ –...

భగ్గుమంటున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఏమి పట్టించుకోని బిఆర్ఎస్ ప్రభుత్వం..

తీవ్ర విమర్శలు చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి..జనగామ : జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. అదిగో పి ఆర్ సి, ఇదిగో ఐఆర్ అంటూ ఊరించి, ఊరించి కొండను తవ్వి ఎలుకను తీసినట్టు 5శాతం...

తెలంగాణకు మోడీ ఇచ్చిన భరోసా ఏమిటి..?

మోదీ.. దేశానికి ప్రధాన మంత్రా? గుజరాత్ కు ప్రధాన మంత్రా? మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు కేసీఆర్ కుటుంబం అవినీతిపై మోదీ మౌనం ఎందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే మోదీ పర్యటన బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు నివాళులు.. హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ...

ఒక వందరోజులు ఓపిక పట్టండి..

గ్రూప్ వన్ అభ్యర్థులకు అభయమిచ్చిన రేవంత్ రెడ్డి.. ఇన్ని లీకులు జరుగుతున్నా ఒక్క సమీక్ష నిర్వహించారా..? 1. 92లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్కటైనా నింపారా..? జరిగిన తప్పులు సరిదిద్దుకోవాలనే ఇంగిత జ్ఞానం సర్కారుకు లేదు.. నిరుద్యోగులకు భరోసా కల్పించగలిగేది ఒక్క కాంగ్రెస్ పార్టీయే : రేవంత్.. హైదరాబాద్: గ్రూప్ వన్ ఎగ్జామ్స్‎ని హైకోర్టు రద్దు చేస్తున్నట్టు సంచలన తీర్పు ఇవ్వటంతో...

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌ కోటా ఏర్పాటు చేయాలి..

మహిళా రిజర్వేషన్‌ బిల్లులో చోటు కల్పించాలి.. బిల్లు సత్వర అమలుకు చొరవ చూపాలి.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సోనియా గాంధీ.. న్యూ ఢిల్లీ : మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌ కోటా ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాందీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్‌...

కోట్లు మింగుతున్న ఎమ్మెల్యే అరూరి రమేష్‌..

కోనారెడ్డి చెరువు మరమ్మత్తు పేరుతో దగా చేస్తున్న వైనం.. తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నాయకులు బక్క జడ్సన్‌..పర్వతగిరి : కోనారెడ్డి చెరువు మరమ్మతుల కాంట్రాక్ట్‌, వేరే వారి పేరుపై వచ్చిన కాంట్రాక్టును సుమన్‌ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్‌ లు ఇద్దరూ కలిసి సబ్‌ కాంట్రాక్ట్‌ సంపాదించుకొని, చెరువు సాక్షిగా కోట్ల రూపాయలు దోచుకుంటున్నట్లు...

త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన.. !

అభిప్రాయాలు సేకరించిన మురళీధరన్‌.. అలకబూనిన కోమటిరెడ్డి.. బుజ్జగించిన మాణిగం ఠాక్రే.. త్వరలోనే మరో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ ఉంటుంది.. హైదరాబాద్‌ : త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ను చాలా మంది కలిసి తమ అభిప్రాయాలు చెప్పారన్నారు. అలాగే అభ్యర్థుల...

నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ మీటింగ్..

అధ్యక్షత వహించనున్న సోనియా గాంధీ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం.. న్యూ ఢిల్లీ :పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాజజీ గ్రూప్ నేడు సమావేశం కానుంది. దీనికి ఆ పార్టీ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు. ఇదే విషయమై చర్చించేందుకు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -