Friday, May 17, 2024

congres party

రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. !

కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్న పలువురు నాయకులు.. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్.. దాదాపు 15 మంది బీ.ఆర్.ఎస్., బీజేపీ నుంచి జంప్ అవుతున్నట్లు సమాచారం.. ఒక మంత్రి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది.. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఆధ్వరంలో చేరికలు స్కెచ్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో విపరీత ప్రభావం...

తృణమూల్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..

పశ్చిమ బెంగాల్‌లోని ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ ఆ పార్టీని వీడారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)లో సోమవారం చేరారు. ముర్షిదాబాద్ జిల్లాలో మైనారిటీల ప్రాబల్యం ఉన్న సాగర్‌దిఘి నియోజకవర్గానికి ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుఫున పోటీ చేసిన బేరాన్‌ బిశ్వాస్ గెలిచారు. 2021...

డీకే శివ‌కుమార్‌ను క‌లిసిన ఉద్యోగార్ధులు..

క‌ర్నాట‌క‌లో కాషాయ పార్టీని మ‌ట్టిక‌రిపించి అధికారాన్ని హ‌స్తగ‌తం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌ల హామీల అమ‌లుపై ఒత్తిడి పెరుగుతోంది. క‌ర్నాట‌క ప‌వ‌ర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో నియామ‌క ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ దాదాపు 1500 మంది ఉద్యోగార్ధులు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌ను ఆయ‌న నివాసంలో కలిశారు. ఉద్యోగ నియామ‌కాల‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -