Wednesday, October 4, 2023

congres party

తెలంగాణకు మోడీ ఇచ్చిన భరోసా ఏమిటి..?

మోదీ.. దేశానికి ప్రధాన మంత్రా? గుజరాత్ కు ప్రధాన మంత్రా? మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు కేసీఆర్ కుటుంబం అవినీతిపై మోదీ మౌనం ఎందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే మోదీ పర్యటన బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు నివాళులు.. హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ...

ఒక వందరోజులు ఓపిక పట్టండి..

గ్రూప్ వన్ అభ్యర్థులకు అభయమిచ్చిన రేవంత్ రెడ్డి.. ఇన్ని లీకులు జరుగుతున్నా ఒక్క సమీక్ష నిర్వహించారా..? 1. 92లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్కటైనా నింపారా..? జరిగిన తప్పులు సరిదిద్దుకోవాలనే ఇంగిత జ్ఞానం సర్కారుకు లేదు.. నిరుద్యోగులకు భరోసా కల్పించగలిగేది ఒక్క కాంగ్రెస్ పార్టీయే : రేవంత్.. హైదరాబాద్: గ్రూప్ వన్ ఎగ్జామ్స్‎ని హైకోర్టు రద్దు చేస్తున్నట్టు సంచలన తీర్పు ఇవ్వటంతో...

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌ కోటా ఏర్పాటు చేయాలి..

మహిళా రిజర్వేషన్‌ బిల్లులో చోటు కల్పించాలి.. బిల్లు సత్వర అమలుకు చొరవ చూపాలి.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సోనియా గాంధీ.. న్యూ ఢిల్లీ : మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌ కోటా ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాందీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్‌...

కోట్లు మింగుతున్న ఎమ్మెల్యే అరూరి రమేష్‌..

కోనారెడ్డి చెరువు మరమ్మత్తు పేరుతో దగా చేస్తున్న వైనం.. తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నాయకులు బక్క జడ్సన్‌..పర్వతగిరి : కోనారెడ్డి చెరువు మరమ్మతుల కాంట్రాక్ట్‌, వేరే వారి పేరుపై వచ్చిన కాంట్రాక్టును సుమన్‌ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్‌ లు ఇద్దరూ కలిసి సబ్‌ కాంట్రాక్ట్‌ సంపాదించుకొని, చెరువు సాక్షిగా కోట్ల రూపాయలు దోచుకుంటున్నట్లు...

త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన.. !

అభిప్రాయాలు సేకరించిన మురళీధరన్‌.. అలకబూనిన కోమటిరెడ్డి.. బుజ్జగించిన మాణిగం ఠాక్రే.. త్వరలోనే మరో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ ఉంటుంది.. హైదరాబాద్‌ : త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ను చాలా మంది కలిసి తమ అభిప్రాయాలు చెప్పారన్నారు. అలాగే అభ్యర్థుల...

నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ మీటింగ్..

అధ్యక్షత వహించనున్న సోనియా గాంధీ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం.. న్యూ ఢిల్లీ :పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాజజీ గ్రూప్ నేడు సమావేశం కానుంది. దీనికి ఆ పార్టీ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు. ఇదే విషయమై చర్చించేందుకు...

కాంగ్రెస్ లోకి రండి..

తుమ్మలను ఆహ్వానించిన రేవంత్‌ బృందం.. నేడో, రేపో కాంగ్రెస్ జండా కప్పుకుని అవకాశం.. ఆసక్తికరంగా మారిన తెలంగాణ రాజకీయాలు.. హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయాఆలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసంతృప్తులకు గాలం వేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ, తాజాగా కేసీఆర్ కు అత్యంత ఆప్తుడైన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు గాలం వేసే పనిలో పడింది.. బీఆర్‌ఎస్‌ పార్టీలో టిక్కెట్‌ లభించకపోవడంతో...

ఖజానా దివాలా తీయడం వల్లే ముందస్తు మద్యం టెండర్లు

భూములమ్మి, మద్యం సొమ్ముతో ఖజనాను నింపాలనుకుంటున్నారు) పెద్దపల్లి మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ‘దిశ’ కంటే ఘోరం 4గురు గ్యాంగ్ రేప్ చేశారని బాధిత బాలిక చెప్పినా చర్యలేవి? దోషులను కఠినంగా శిక్షించేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనైపోయింది అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్….పెద్దపల్లిలో బాలిక...

బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్..

ఆయన జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.. హైదరాబాద్ :బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని.. కాంగ్రెస్ పార్టీ నాయకులు కందూరి యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో..కందుకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణ నాయక్, బడంగ్ పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ శమంత ప్రభాకర్ రెడ్డి, పి.సి.సి...

రూ.50 వేలు..

ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తు ధర నిర్ణయించిన కాంగ్రెస్.. టిక్కెట్ కావాలా ? ముందుగా రూ. 50 వేలు కట్టాల్సిందే ! టికెట్ ఆశావహుల నుంచి దరఖాస్తులకు కాంగ్రెస్ ఆహ్వానం ఈనెల 18 నుంచి 25 వరకు దరఖాస్తులకు ఆహ్వానం హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రెడీ అవుతోంది. అభ్యర్థుల ఎంపికపై తొలి జాబితా రెడీ అయిపోయిందని ప్రచారం...
- Advertisement -

Latest News

- Advertisement -