బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లోకి వలసలు
ఇంచార్జీగా ఎంపి రంజిత్ రెడ్డి వచ్చినా ఫలితం శూన్యం..!
ఉన్న కొద్దిపాటి నాయకుల్లోనూ వర్గ పోరు బెడద
మరోవైపు ప్రచారంలో దూసుకుపోతున్నకాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ : వికారాబాద్ నియోజక వర్గంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.అయితే ఇందుకు కారణం కాంగ్రెస్...
మేడిగడ్డ అవకతవకల బాధ్యులందరిపై కేసులు పెట్టాలి
ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కేసీఆర్ దోపిడీకి తెర
బండి సంజయ్కి బుర్ర పనిచేస్తున్నట్టు లేదు
టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : తప్పు సరిదిద్దుకోవడం మానేసి.. రాహుల్ గాందీని నన్ను కేటీఆర్ తిడుతున్నాడు టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటైర్ అయిన అధికారి మురళీధర్...
నాచారం : ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకులు డబ్బు సంచులతో గెలవాలని ప్రయత్నం మూర్ఖత్వం అవుతుందని నాచారం డివిజన్ కాంగ్రెస్ ఇన్చార్జి వి ఎస్ ప్రకాష్ రెడ్డి అన్నారు. నాచారం డివిజన్ లోని వివిధ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి మందమల్ల పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ.. గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...
కాంగ్రెస్ వామపక్షాల పొత్తుపై లేని స్పష్టత..
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పొత్తు పంచాయితీ ముదురుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్, వామపక్షాల పొత్తుపై స్పష్టత రావడం లేదు. ఖమ్మం జిల్లాలో సీట్ల సర్దుబాటుపై పీటముడి వీడటం లేదు. కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలను వామపక్షాలు అడుగుతున్న నేపథ్యంలో.. పొత్తులపై ప్రతిష్టంభన ఏర్పడింది....
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఈ పదేళ్ల పాలనలో నిరుద్యోగులను నిండా ముంచారని బీర్ల ఐలయ్య ఆరోపించారు. మంగళవారం యదగిరిగుట్ట మండలం, గౌరయిపల్లి గ్రామం నుండి సుమారు 200మంది యువకులు, అదే విధంగా రాజాపేట మండలం, పారుపల్లి గ్రామ సీనియర్ బిఆరెస్ పార్టీ నాయకుడు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య...
వెల్లడించిన మందమల్ల పరమేశ్వర్ రెడ్డి
నాచారం : తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మందమల్ల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మల్లాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.. నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మందమల్ల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.....
ప్రారంభించనున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక..
ములుగు జిల్లా రామప్పలో ప్రత్యేక పూజల నిర్వహణ..
మూడు రోజుల పాటు తెలంగాణాలో బస్సు యాత్ర..
రైతులు, మహిళలు, నిరుద్యోగులతో విస్త్రుత సమావేశాలు..
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ షూరూ చేస్తోంది. దానిలో భాగంగా రేపటి నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ బస్సు యాత్రను...
ఆరుసూత్రాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు
నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
నేరేడుచర్ల : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని, దీని కోసమే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికునివలే పనిచేయాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు హుజూర్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తంకుమార్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు....
నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది
చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైందిపరాయి...