కాంగ్రెస్లో ఎవరు సీఎం అభ్యర్థో తెలీదు
కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే కర్నాటక గతే..!
మన వేలితో మన కన్నే పొడిపిస్తరు..!
దళితుల బిడ్డల కోసమే దళితబంధు
365 రోజులు సింగూరు నిండా నీళ్లే..
కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం..
ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
వికారాబాద్ : దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఒకే విడుతలో దళితబంధు అమలు చేశామని,...
దుబ్బాకను విస్మరించిన బిఆర్ఎస్, బిజెపి నేతలు
ఇక్కడి నిధులు మళ్లించిన ఘనుడు హరీష్ రావు
కొత్త ప్రభాకర్ రెడ్డి పాత చింతకాయ పచ్చడి
చెరుకు తనయుడిని ఆశీర్వదించి గెలిపించాలి
దుబ్బాక సభలో పిసిసి చీఫ్ రేవంత్ పిలుపు
దుబ్బాక ; తెలంగాణను కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ బక్కోడు కాదని.. భూ...
ప్రభుత్వ విధానాలతో భారీగా పెట్టుబడులు
పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్
టీఎస్ ఐపాస్ ద్వారా 24 వేల పరిశ్రమలకు అనుమతులు
4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి
కాళేశ్వరంపై దుష్పచ్రారం తగదు
తెలంగాణ అభివృద్దిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కెటిఆర్
హైదరాబాద్ : సమ్మళిత, సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటిశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం...
సంగారెడ్డి : కేసీఆర్ వచ్చాక తాటిచెట్టుకి పన్ను రద్దు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో నెల నెలా మామూళ్లు కట్టాలని, కానీ కల్లు డిపోల వైపు కన్నెత్తి చూడకుండా చేసిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్తో...
కాంగ్రెస్లో ఎవరో సిఎం అభ్యర్థో ఇంత వరకు తెలీదు
సబితకు ఎలాంటి గర్వం లేదు
ఈ జనాన్ని చూస్తుంటే సబిత గెలుపు ఖాయం : సిఎం కెసిఆర్
హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గర్వం లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆమె తన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో...
హనుమకొండ : అరాచక బీఆర్ఎస్ పాలనపై తీర్పు ఇచ్చే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అన్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి తరఫున విజయశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘భూ, మైనింగ్ మాఫియాను కేసీఆర్ ప్రోత్సహించారు. ప్రాజెక్టుల పేరుతో...
రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ జెండా ఎగురవేస్తాం…
మఖ్తల్ బహిరంగ సభలో పాల్గొన్న ఈటెల రాజేందర్..
మక్తల్ : రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ వ్యతిరేక గాలి వీస్తోందని… ఈసారి గజ్వేల్ లో సైతం కేసీఆర్ ను ఓడిస్తామని మాజీ మంత్రి, బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ అన్నారు. కోలార్ ఎంపీ మునిస్వామి, అభ్యర్థి జలంధర్...
కామారెడ్డి, కొడంగ్లో తుక్కుగా ఓడిరచాలి
రేవంత్, కాంగ్రెస్లను ఓడిస్తేనే దరిద్రం పోతది
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ది శూన్యం
మంచినీరు, కరెంట్కు ఢోకా లేకుండా చేశాం
ప్రజల చేతిలో విలువైన ఆయుధం ఓటు
కాంగ్రెస్ పార్టీ 58 ఏళ్లు గోస పెట్టింది
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమే
మహబూబ్నగర్, తాండూరు, కొడంగల్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
కొడంగల్ : రేవంత్ రెడ్డి...
గజ్వేల్ లో కెసిఆర్ ను చిత్తుగా ఓడిరచాలి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడ బిడ్డలకు రూ.2500
కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం
చదువకునే పిల్లలకు రూ.5లక్షల రుణ సౌకర్యం
ఎన్నికల ప్రచార సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు నమ్మి ఓటేస్తే నిండా మంచిండని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం గజ్వేల్...
చౌటుప్పల్ సభలో కెటిఆర్ హావిూ
భువనగిరి : ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జాబ్ క్యాలెండర్పై దృష్టి పెడుతామని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మునుగోడు దుస్థితికి కారణమైన...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...