కామారెడ్డి, కొడంగ్లో తుక్కుగా ఓడించాలి
రేవంత్, కాంగ్రెస్లను ఓడిస్తేనే దరిద్రం పోతది
కొడంగల్ సభలో సిఎం కెసిఆర్ విమర్శలు
కొడంగల్ : రేవంత్ రెడ్డి లాంటి దొంగలతో రాష్టాన్రికి తీరని నష్టం జరుగుతందని., ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు..పొయేద్ది లేదని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్, కాంగ్రెస్ లాంటి వారిని తరిమితే తప్ప...
స్వామినాథన్ కమిషన్ నివేదిక బుట్టదాఖలు
మోటర్లకు మీటర్లు పెట్టాలన్నది బిజెపి పాలసీ
కాంగ్రెస్ను గెలిపించినా మోటర్లకు మీటర్లు తప్పవు
మీడియా సమావేశంలో హరీష్ రావు విమర్శలు
సిద్దిపేట : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులని మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ యూపీఏ హయాంలో కేంద్రానికి ఒక నివేదిక...
అధికార పార్టీకి ఓటమి తప్పదన్న తుమ్మల
ఖమ్మం : ఖమ్మంలో అరాచకంపై బటన్ నొక్కి తీర్పు ఇవ్వాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కెసిఆర్ అవినీతి, అహంకార పూరిత పాలన పోవాలని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని, అందుఉకే కాంగ్రెస్ను గెలిపించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. తుమ్మలకు మద్దతుగా కురవి మండలం బలపాల గ్రామస్తులు ఆత్మీయ సమావేశం...
ఇప్పుడేమో అభివృద్దిలో ఆదర్శంగా నిలిచింది
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ది శూన్యం
మంచినీరు, కరెంట్కు ఢోకా లేకుండా చేశాం
తాండూరు సభలో సిఎం కెసిఆర్ వెల్లడి
తాండూరు : కాంగ్రెస్ పాలనలో తాండూరు వెనుకబడిన ప్రాంతం కాగా…ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని సిఎం కెసిఆర్ అన్నారు. అభివృద్ది అంటే ఏమిటో చేసి చూపామని అన్నారు. రోడ్లు బాగు...
రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారు
బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారు
రాష్ట్రం విభజన సమయంలో ధనిక రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణకు రావాల్సిన డబ్బును కేంద్రం ఎప్పుడూ ఆపలేదు
మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో నిర్మలా సీతారామాన్
హైదరాబాద్ : కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామాన్ ఆరోపించారు....
కాంగ్రెస్ ధరణిని బంగాళాఖాతంలో వేస్తారంట
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పన్నులు రద్దు
3650 కుటుంబాలకు పోడు భూముల పట్టాలు
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం
వందశాతం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది..
భట్టి ఏం చేసిండని ఓట్లు అడుగున్నడు
కాంగ్రెస్ పాలనలో పడ్డ కష్టాలు మర్చిపోవద్దు
బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎంతో బాగు
ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
సూర్యాపేట : ఎన్నికలప్పుడు పార్టీల చరిత్ర ఆలోచన...
ఈ పదేళ్లలో కేసీఆర్ చేసిందేమి లేదు..
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్దే
అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి
వనపర్తి : బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి.. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులపాలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. వనపర్తి జిల్లాలోని విజయభేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే...
బీఆర్ఎస్ పాలనలోనే హుస్నాబాద్ అభివృద్ధి
కేసీఆర్ వచ్చాక ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు
హుస్నాబాద్ రోడ్షోలో పాల్గొన్న మంత్రి హరీశ్రావు
హుస్నాబాద్ : ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. అధికార ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. 10 ఏళ్ల అభివృద్ధినే...
ఖమ్మం : కేసీఆర్ ధన బలానికి.. ప్రజా బలానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేడు ఆయన చర్లలో జరిగిన కాంగ్రెస్ పార్టీ స్ట్రీట్ కార్నర్ విూటింగ్లో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు మోస పోయారన్నారు. కరెంట్ విషయంలో కేసీఆర్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని...
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ ప్రచార తీరుపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ భవనాల్లో కేటీఆర్ ఇంటర్వ్యూలు, న్యూస్ పేపర్లో తప్పుడు ప్రకటన ఇవ్వడంపై కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది. మూడు రోజుల పాటు కేటీఆర్ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ భవనం (టిహబ్)లో విద్యార్థులు, యువతతో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...