Saturday, May 18, 2024

brs

నాగ్‌పూర్‌లో బీ.ఆర్.ఎస్. కార్యాలయం..

పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌.. రైతులు ఎప్పటికీ బలహీనులు కారు.. వారిని అవమానించేవారికి గుణపాఠం తప్పదు.. దేశానికి అన్నం పెట్టే రైతు పార్లమెంట్ లో చట్టాలు చేయలేడా..? దేశంలో సరిపడా సాగు నీరు, విద్యుత్ అందించడమే ధ్యేయం : కేసీఆర్.. నాగ్‌పూర్‌, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం...

25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు..

బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేసే పార్టీ బీజేపీ కాదు బీజేపీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందే కాంగ్రెస్ ను జాకీపెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు. ధరణి బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు ధరణివల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబమే కేసీఆర్ వేసిన శిలాఫలాకాలతో ఏకంగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొచ్చు 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపిణీ చేశారు ప్రజల...

ఇక మీ అడ్ర‌స్ గ‌ల్లంతే..

బండి సంజ‌య్ కి ఎమ్మెల్సీ క‌విత కౌంట‌ర్ తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ట్వీట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత ట్విట్ట‌ర్ వేదిక‌గా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. ఆడ‌బిడ్డ త‌లుచుకుంది.. ఇక మీ అడ్ర‌స్ గ‌ల్లంతు అవుతుంద‌ని క‌విత హెచ్చ‌రించారు. పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వంలో రాష్ట్ర‌ప‌తికి గౌర‌వం ద‌క్క‌దు. దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు...

కుసుమ జగదీశ్‌ పాడెమోసిన మంత్రి సత్యవతి రాథోడ్..

బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు, జిల్లా జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ అంతిమయాత్ర కొనసాగుతున్నది. జగదీశ్‌ పార్థీవ దేహానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుష్పాంజలి ఘటించారు. ఆయన భౌతికకాయంపై బీఆర్‌ఎస్‌ పార్టీ జెండా కప్పారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రస్తుతం ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగుతున్నది. మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు...

దివ్యాంగులకు పెన్షన్ పెంపు హర్షనీయం

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న ఆసరా పెన్షన్ పెంపు నిర్ణయం హర్షనీయం. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3116కు అదనంగా వెయ్యి రూపాయలు కలిపి మొత్తంగా రూ.4, 116 ఆసరా పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకోవడo పట్ల దివ్యాంగులంతా ముక్త కంఠంతో స్వాగతిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో...

2024 లో తెలంగాణ లో అధికార పాగా ఎవరిది?

ఎన్నికల కమిషన్ ఎన్నికల నగారా మోగించింది, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణా లో ఏ పార్టీ పాగా వేస్తుంది, అనేది పెద్ద చర్చగా మారింది, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఇప్పటికే ముందు ముందు ప్రచారాలు చేస్తున్నారు, ఏ పార్టీ బలం ఎంతో చూడాలి! భారాసా కే ప్రజలు మొగ్గు ఉందా! ప్రస్తుతం అధికారం లో ఉన్న...

వచ్చే ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్. దే అధికారం..

బీ.ఆర్.ఎస్. ముషీరాబాద్ ఆత్మీయ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి మహమూద్ అలీ..బీ.ఆర్.ఎస్. ముషీరాబాద్ ఆత్మీయ సమావేశంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారం అన్నారు.. బీఆర్ఎస్ 100 సీట్లు పక్కా గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా...

కాంగ్రెస్ ఖతమై పోయింది..

జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ లేచే పరిస్థితి లేదు.. బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఓ సెక్షన్ మీడియా కుట్ర చేస్తున్నయ్ మీడియా బ్రేకింగులు పట్టించుకోవద్దు… అమిత్ సభను సక్సెస్ చేసి సత్తా చూపండి ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల ఆగడాలతో ప్రజలు విసిగిపోయారు బీఆర్ఎస్ బాధితుల సంఘం సమావేశం పెడితే స్టేడియం కూడా సరిపోదేమో ఉమ్మడి ఖమ్మం ప్రజలకు...

నేను చేసింది కొంతే..

ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ.. కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు.. కరోనా, నోట్ల రద్దుతో కోలుకోలేని దెబ్బ.. అందుబాటులోకి మంచిర్యాల సవిూకృత కలెక్టరేట్‌.. మంత్రుల సమక్షంలో ప్రారంభించిన సిఎం కెసిఆర్‌.. బిఆర్‌ఎస్‌ కార్యాలయానికి కూడా ప్రారంభోత్సవం.. హైదరాబాద్,మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సవిూకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌...

మార్పు తధ్యమా..?

హుటాహుటిన హస్థినకు తరలిన బీజీపీ నేత ఈటల రాజేందర్.. బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఈటల కోసమే కొత్త పదవి క్రియేట్ చేస్తున్న అధిష్టానం రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన అధినాయకత్వం అర్జెంటుగా పిలవడంపై అనుమానాలు కర్ణాటక ఎన్నికల తర్వాత డైలమాలో టీబీజేపీ కోవర్టులే కొంపముంచుతున్నారానంటున్న శ్రేణులు టీ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్న తేల్చిన సర్వేలు గ్రూపులను రూపుమాపి.. అధికారంలోకి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -