జనగామ జిల్లా కేంద్ర గణేష్ వాడ నిరుపేద పద్మశాలి సామాజికవర్గానికి చెందిన కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ .. జనగామ జిల్లా కేంద్రం, గణేష్ వాడ ప్రాంత నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన చింతకింది శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించారు. స్థానిక నాయకుల ద్వారా...
ధరణి కారణంగా రైతులకు ఎడతెగని సమస్యలు..
వైఫల్యాలను ఎత్తుచూపుతున్న ప్రతిపక్ష పార్ట్టీలు..
ధరణి వచ్చాక భూ దందాలకు బ్రేక్ పడిందన్న బీఆర్ఎస్..
హద్దులు దాటిన అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం..
ప్రతి పక్షాలకు అధికార పక్షం ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి..
తెలంగాణలో మూడోసారి హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ భావిస్తుండగా.. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ...
కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం 40 శాతం కరప్షన్ కు పాల్పడుతుందని ప్రజలు గద్దె దించారు.
ప్రధాని మోడీ ..ప్రతిపక్ష పార్టీలు కరప్షన్ కు పాల్పడుతున్నాయని చెప్పడం సిగ్గుచేటు..
20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ తన్నుకుపోయిన ప్రధాని..
రూ. 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం ఏంటి..?
ఘాటు విమర్శలు చేసిన సీనియర్ నేత డా. దాసోజు...
మరోమారు బీఆర్ఎస్ మొండిపట్టు
మోడీ పర్యటనను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన
మోడీ పక్కా తెలంగాణ వ్యతిరేకి
వరంగల్ టూర్కు మావారెవరూ వెళ్లరు : కేటీఆర్
హైదరాబాద్ : ప్రధాని మోడీ పర్యటనను బహిష్కరించాలని బిఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ, బిఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని వస్తున్న వార్తల నేపథ్యంలో కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించి, బిఆర్ఎస్తో పోరాటమేనని ప్రకటించారు. ఇప్పుడు అదే రీతిలో బిఆర్ఎస్ కూడా...
అధికారపార్టీ దెబ్బకు లీడర్ల మైండ్ బ్లాక్..
సందిగ్ధంలో జంపు జిలానీల రాజకీయ భవిష్యత్తు..
అప్పడు ఊపులో పాత బంధాన్నితెంచుకున్నారు..
ఇప్పుడు నిజం తెలిసి కలుపుకోవాలనుకుంటున్నారు
వారిని రానిచ్చేదెవ్వరు.. ఈడ పొమ్మనదెవ్వరు..?
హీరోయిన్ విలన్ చెంప మీద కొట్టిందని విలన్ హీరోయిన్ ను వెంటపడి.. బ్రతిమలాడి మరీ వివాహం చేసుకుంటాడు. వివాహం తరువాత ఆమెను అన్నిరకాలుగా విలన్ వేధింపులకు గురిచేసి తాను రాక్షస...
కితాబిచ్చిన బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్..
జనగామ నియోజకవర్గం, జనగామ మండలం, పెద్దరాంచెర్ల గ్రామానికి చెందిన వంగ రమాదేవి అనారోగ్యంతో వైద్యానికి ఖర్చు కాగా, ఇట్టి విషయం బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ దృష్టికి రాగా, వెంటనే స్పందించి సీఎంఆర్ఎఫ్ నిధి నుండి 60,000 రూపాయలను మంజూరు చేయించడం జరిగింది....
కోచ్ ఫ్యాక్టరీలు వేరే రాష్ట్రాలకు తరలి వెళ్లాయని వ్యాఖ్య..
కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉందన్న వినోద్..
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలనేది 40 ఏళ్ల డిమాండ్ అని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పాయని,...
బిఆర్ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం.
కాంగ్రెస్ అధికారులకు రాగానే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం.
సూర్యాపేట జిల్లా తిమ్మాపురం లో ఆటపాటలతో అలరించిన గద్దర్..
సీఎల్పీ నేత బట్టి విక్రమార్క..
సూర్యాపేట : బీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు బీజేపీ కి వేసినట్లేనని, ఈ విషయాన్ని మైనారిటీ లో మదిలో పెట్టుకోవాలని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు.భారత్...
నేడు విఠలేశ్వరున్ని దర్శించుకోనున్న కేసీఆర్..
వెయ్యి కిలోల పూలతో మూడు హెలికాప్టర్లతోభక్తులపై పూల వర్షం కురిపించేందుకు ప్లాన్
షోలాపూర్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, భారీ కార్లకాన్వాయ్తో బయలుదేరి వెళ్ళారు. మధ్యాహ్నం...
రోడ్డు మార్గాన భారీ కాన్వాయితో ప్రయాణం..
సోలాపూర్ లో పార్టీ కార్యక్రమానికి అటెండ్..
తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకోనున్నకేసీఆర్
హైదరాబాద్, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు, రేపు రెండు రోజులు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. ఈరోజు విఠలేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. రోడ్డు మార్గాన మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో భారీ కాన్వాయ్లతో వెళతారు. సోలాపూర్ లో జరిగే...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...