Saturday, July 27, 2024

brs

మసీద్‌ నిర్మాణ లెక్కలు ఎక్కడ..?

సెక్రటేరియట్‌లోని మసీద్‌ నిర్మాణానికి ఖర్చు ఎంత అయ్యింది..? టెండర్‌ ఎవరికీ ఇచ్చారు..? టెండర్లో ఎవరెవరు పాల్గొన్నారు? తదితర అంశాలపై క్లారిటీ ఇవ్వని అధికారులు.. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హస్తం ఉందనే ఊహాగానాలు..? గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా, నూతన హంగులతో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించింది. అయితే సచివాలయం నిర్మిస్తున్న సమయంలో అక్కడున్న మసీద్‌ ను కూల్చివేసి, కొత్త సెక్రటేరియట్‌...

BRSకు వ్యతిరేకంగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో వెలుగులోకి కీలక విషయాలు...మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాగ్మూలంలో సంచలన విషయాలు... BRSకు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు చెప్పిన రాధాకిషన్‌రావు కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్‌ రాజుపై రాధాకిషన్‌రావు నిఘా కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా తాండూరు MLAతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైనా నిఘా రేవంత్ రెడ్డి,...

మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ పదవికి గండం…?

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కి వ్యతిరేకంగా అవిశ్వాసం తీర్మానాలు ప్రవేశ పెట్టారు. తాజాగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ మర్రి దీపిక నరసింహారెడ్డి పై కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం చైర్మన్ పదివి...

బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొడిచిన పొత్తు

త్వ‌ర‌లోనే పొత్తుకు సంబంధించి విధివిధానాలు తెలంగాణలో ముక్కోణపు పోటీకి అవకాశం నందిన‌గ‌ర్‌ కేసీఆర్ నివాసంలో ప్ర‌వీణ్ భేటీ లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌తో క‌లిసి పోటీ చేయాల‌ని బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిర్ణ‌యించారు....

ఈ-ఫార్ములా రేస్‌ రద్దు

హైదరాబాద్‌ అభిమానులకు నిరాశ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు ఈ రేసింగ్‌ సీజన్‌ 10కు హైదరాబాద్‌ ఎంపిక షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 10న రేసింగ్‌ కొత్త ప్రభుత్వం స్పందించకపోవడంతో రద్దు కాంగ్రెస్‌ నిర్లక్ష్యానికి నిదర్శనమన్న కేటీఆర్‌ హైదరాబాద్‌ వేదికగా జరగాల్సిన ఫార్ములా ఈ-రేస్‌ రద్దయ్చింది. ఈ-రేస్‌ సీజన్‌10 నాలుగో రౌండ్‌ ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగనుండగా నిర్వహాకులు రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ...

నామినేషన్ల ఘట్టం సమాప్తం..

తెలంగాణలో నేటితో ముగిసిన నామినేషన్ల గడువు చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు… టిక్కెట్ల కేటాయింపు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన ఆయా పార్టీల అభ్యర్థులు మూడు గంటల లోపు క్యూలో నిలుచుకున్న వారికి అవకాశం 119 నియోజకవర్గాలకు 1,133 మంది అభ్యర్థులు 1,169 నామినేషన్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అయితే, ఎన్నికల నామినేషన్లకు గడువు నేటి...

ఎమ్మెల్యే సతీష్ కుమార్ వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ చార్జి షీట్

అసమర్ధ ఎమ్మేల్యే పాలనపై ప్రజలకు అవగాహన కల్పించటం కోసమే మా చార్జి షీట్ బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు.. కేసీఆర్ కు హుస్నాబాద్ అంటే సెంటిమెంట్ హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మేల్యే సతీష్ కుమార్ వైఫల్యాలపై, ప్రజలకు అవగాహన కల్పించటం కోసమే చార్జి షీట్ విడుదల చేస్తున్నట్లుహుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ...

భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ నేరెళ్ల లావణ్య అశోక్

సిర్పూర్ టి : మండల కేంద్రంలో శుక్రవారం మాజీ ఎంపీటీసీ నేరెళ్ల లావణ్య అశోక్ వారి అనుచర దళంతో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరారు. డా.పాల్వాయి హరీష్ బాబు వారికీ బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భాజపా సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ...

ఈటెలపై ఆరోపణలు చేస్తే సహించం

జనం మెచ్చిన నాయకుడు ఈటెల కెసిఆర్ కు ఓటమి భయంతోనే ఈటెల తప్పుడు ప్రచారం గజ్వేల్ నియోజకవర్గ బిజెపి నాయకులు బండారు మహేష్ గజ్వేల్ : హుజరాబాద్ ఎమ్మెల్యే, గజ్వేల్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పై ఆరోపణలు చేస్తే సహించమని భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గ నాయకులు బండారు మహేష్ అన్నారు, ఆదివారం గజ్వేల్ లో...

తెలంగాణను ఆగం చేసిందే కాంగ్రెస్‌

పూటకో పార్టీ మారే వాళ్లకు సిద్ధాంతాలు ఉండవు ఉపఎన్నిక ఫలితమే రిపీట్‌ కావాలి 50 ఏళ్లుగా ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించని కాంగ్రెస్‌ పదేళ్లలో మిషన్‌ భగీరథతో ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించాం డబ్బు మదంతో పనిచేసే వాళ్లకు బుద్ధి చెప్పాలి 24 గంటల కరెంటు ఇస్తున్నది ఎవరో ప్రజలు గమనించాలి కర్ణాటకలో అప్పుడే కరెంటు కష్టాలు మొదలయ్యాయి బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ విమర్శలు కేసీఆర్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -