గెలవాలనే ప్రయత్నంలో కుయుక్తులకు శ్రీకారం..
ఛీ కొట్టిన చేతులతోనే కాళ్లుపట్టుకుంటున్న వైనం..
మరోసారి మాయా నాటకానికి తెర తీసిన మోసపూరితం..
ఒకప్పుడు తెలంగాణ పోరాట యోధులను పూచికపుల్లగా తీసేసారు..
ఇప్పుడు వారినే ఆయుధాలుగా వాడుకోవాలని చూస్తున్నారు..
గెలుపుకోసం గడ్డి కారుస్తున్న సోకాల్డ్ రాజకీయ వేత్తలు..
తెలంగాణ సమాజమా సిగ్గుపడు..
నిజాలు తెలుసుకుని ముందుకు నడు..
అవసరమైతే అల్లం కూడా బెల్లంలా వాడుకుంటాం.. ఇది లోకంలో మనం...
మేడ్చల్ : సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీ ల నుండి వలసలు భారీగా పెరుగుతున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డుకు చెందిన పలువురు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక కౌన్సిలర్ తుడుం గణేష్ ఆధ్వర్యంలో మంత్రి...
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సమక్షంలో కార్యక్రమం..
జనగమ : జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నర్మెట్ట మండలం, మల్కపెట గ్రామం నుంచి బి.ఆర్.ఎస్ పార్టీ నుంచి డీసీసీ కార్యదర్శి గంగం నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి...
తెలంగాణ రాజ్య సమితి పేరుతో పోటికి సై
టీఆర్ఎస్కు గ్యాస్ సిలిండర్ గుర్తు
బహుజనులకు రాజ్యాధికారంమే నినాదం..
అధికార పార్టీ గుండెలో చెలరేగుతున్న భయం..
ప్రజలను ఏవిధంగా చైతన్యం చేయాలన్నదే సవాల్
పుట్టిముంచనున్న మారిన పేరు బీఆర్ఎస్
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ..
హైదరాబాద్ : ఏ గ్యాస్ సిలిండర్ను బూచిగా చూపి బీఆర్ఎస్. నాయకులు ధర్నాలు, నిరసనలు చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై తమ...
బీఆర్ఎస్-బీజేపీ మద్దతుదారుల మధ్య తీవ్ర పోటీ
హైదరాబాద్: నేడు హెచ్సీఏ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు తలపిస్తున్నాయి. పోటా పోటీగా ప్రెస్ మీట్ లు, ఒకరిపై ఒకరు ఆరోపణల పర్వం చేసుకుంటున్నారు. దీంతో హెచ్సీఏ ఎన్నికలకూ రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్-బీజేపీ మద్దతుదారుల మధ్య పోటీ కొనసాగుతుంది. యూనైటెడ్...
కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్ళీ విఆర్ఓ, దళారులు వస్తారు.. జాగ్రత్త
ప్రజా ఆశీర్వాద సభలో జనగామ ప్రజలకు కేసీఆర్ వరాల జల్లులు
ఉమ్మడి రాష్ట్రంలో జనగాం పరిస్థితులు దారుణంగా ఉండేవన్నసీఎం
మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు హామీ
పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే చేర్యా లను రెవిన్యూ డివిజన్ చేస్తానన్న సీఎం
హైదరాబాద్ : జనగాం...
ఈసారి బీఆర్ఎస్ మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు ఇవ్వబోతున్నరు
బీఆర్ఎస్ కు దమ్ముంటే… అమరవీరుల స్థూపం వద్దకొచ్చిమేనిఫెస్టోపై చర్చించే దమ్ముందా?
బీఆర్ఎస్ కు తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై చర్యలేవి?
ఇంటెలిజెన్స్ అధికారులను ఎందుకు బదిలీ చేయడం లేదు?
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
కేసీఆర్ ఆరోగ్యంపై మాకు అనుమానాలున్నయ్
కుటుంబమంతా దేవుడికి పూజలు చేస్తే… కేసీఆర్ కొడుకుఎందుకు దూరంగా ఉన్నాడు?
సిరిసిల్లలోనూ కేటీఆర్ కు...
ఆనాడు ఓటుకు నోటు… నేడుకు సీటుకో రేటు
కాంగ్రెస్ పార్టీలో పైసలు ఎక్కువ ఉన్నవాళ్లకే టికెట్లు
రేవంత్ గెలిచాక బీజేపీలోకి జంప్ ఖాయం
కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రజలు నమ్మరు
కామారెడ్డితో అనుబంధంతోనే కేసీఆర్ పోటీ
కామారెడ్డి పర్యటనలో మంత్రి కేటీఆర్
కామారెడ్డి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గెలిచాక బీజేపీలోకి జంప్ అవుతాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కామారెడ్డితో ఉన్న అనుబంధంతోనే కేసీఆర్ ఇక్కడ...
తమ హక్కులకోసం పోరాటం చేస్తున్నారు..
ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది..
చేవెళ్లలో పండగ సాయన్న విగ్రహావిష్కరణ..
కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్..
హాజరైన పలువురు ప్రముఖులు..
తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల తిరుగుబాటు ఒక ఉప్పెనలా దూసుకునిపోతోంది.. తమ హక్కులకోసం దశ దిశలా నినదిస్తున్నారు.. ముదిరాజులు ఒకే తాటిపైకి రావడం ముదావహం.. బహుజనుల రాజ్యం ఏర్పడటానికి ఈ ఉద్యమం మరింత ప్రాణం...
జనగామ : లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామం నందు భారాస రాష్ట్ర యువ నాయకులు జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి. ఆర్.ఎస్. టిఫిన్స్ సెంటర్ ను భారాస యువ నాయకులు ఎండీ .రియాజ్ ఆహ్వానం మేరకు హాజరై ప్రారంభించారు…. నెల్లుట్ల గ్రామశాఖ అధ్యక్షులు మోటే వీరస్వామి, మాజీ ఎంపీటీసీ గాడిపెల్లి శ్రీనివాస్, బోయిని రాజు,...
ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు...