Saturday, May 18, 2024

భారాస రాష్ట్ర యువ నాయకుల సమావేశం..

తప్పక చదవండి

జనగామ : లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామం నందు భారాస రాష్ట్ర యువ నాయకులు జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి. ఆర్.ఎస్. టిఫిన్స్ సెంటర్ ను భారాస యువ నాయకులు ఎండీ .రియాజ్ ఆహ్వానం మేరకు హాజరై ప్రారంభించారు…. నెల్లుట్ల గ్రామశాఖ అధ్యక్షులు మోటే వీరస్వామి, మాజీ ఎంపీటీసీ గాడిపెల్లి శ్రీనివాస్, బోయిని రాజు, కొత్త కొండ గోవర్దన్, పాక్స్ డైరెక్టర్ గుర్రం బాలరాజు, నర్సింగ రామకృష్ణ, మార్కెట్ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు, జెగ్గం ఆనంద్, నల్ల మైసయ్య, కాటం రాజశేఖర్, ఎన్. చంద్రయ్య, బి. మహేందర్, ప్రభాకర్, ఓ.రాజు, మల్లేష్, ఎండీ.అజాం, ఎండీ.అక్బర్, నరసింహ, పెరబోయిన యాదయ్య తదితరులు ఉన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు